రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో పనిచేస్తున్న ప్రొఫెసర్ల రిటైర్మెంట్ వయోపరిమితి పెంపు రగడకు దారి తీస్తున్నది. వయోపరిమితి పెంపును అన్ని యూనివర్సిటీలకు కాకుండా కేవలం 12 వర్సిటీలకే వర్తింపజేయడం వివాదాస్పద
మద్యం ప్రియులకు రాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. బీర్ల ధరలను 15 శాతం పెంచుకునేందుకు అనుమతి ఇస్తూ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ పెంపు మంగళవారం నుంచే అమల్లోకి రానున్నది.
ఉద్యోగులందరికీ ప్రతినెలా ఒకటో తారీఖున జీతాలు ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతున్న మాటలు ఉత్తముచ్చట్లుగానే మిగిలిపోతున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొస
‘హరీశన్నా.. మా దుకాణాలు కూలగొడుతున్నరు. మమ్మల్ని ఆదుకోండి. 28 ఏండ్ల సంది ఇక్కడనే ఉంటున్నం. ఎవరూ మా జోలికి రాలె. కానీ ఇప్పుడొచ్చి రోడ్లు ఆక్రమించిండ్రని కూలగొడుతున్నరు..’ అంటూ బండ్లగూడ జాగీర్కు చెందిన చిరు �
కొత్తరేషన్ కార్డుల కోసం మీసేవలో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అయితే దరఖాస్తుల స్వీకరణ గడువుపై మాత్రం స్పష్టత లేదు. ప్రస్తుతం కొత్త కార్డులతోపాటు పాత కార్డుల్లో మార్పులు చేర్పులకు కూడా దరఖాస్తులు తీస�
కాలేజ్ డెన్సిటీలో దేశంలోనే తెలంగాణ ద్వితీయ స్థానంలో నిలిచింది. ‘రాష్ర్టాలు, రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాల ద్వారా నాణ్యమైన ఉన్నత విద్యా వ్యాప్తి’ పేరుతో నీతి ఆయోగ్ సోమవారం ఒక నివేదిక విడుదల చేసింద
ఏపీ ప్రభుత్వం జారీచేసిన కుల ధ్రువీకరణ పత్రం తెలంగాణాలో పీజీ మెడికల్ అడ్మిషన్లకు చెల్లబాటు కాదని హైకో ర్టు కీలక తీర్పు వెలువరించింది. తెలంగాణ కుల ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సిందేనని, ఈ అభ్యర్థులకే ర�
ఒక పరీక్షలో ఒకటో రెండో ప్రశ్నలు తప్పుగా రావడం, వాటికి మార్కులు కలపడం సహ జం. కానీ, వందేండ్ల చరిత్ర గల ఉ స్మానియా యూనివర్సిటీ నిర్వహించిన స్టేట్ ఎలిజిబులిటీ టెస్ట్(సెట్) చరిత్ర పేపర్లో ఏకంగా 39 ప్రశ్నలు త�
రాష్ట్ర సర్కారు, ఆర్టీసీ జేఏసీ మధ్య చర్యలకు బ్రేక్ పడింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులతో చర్చలను ప్రభుత్వం నిలిపివేసింది. కార్మికుల డిమాండ్లలో
ఉత్తరాఖండ్ వేదికగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక నేషనల్ గేమ్స్లో తెలంగాణ ఖాతాలో మరో పతకం చేరింది. సోమవారం తెలంగాణ పురుషుల టేబుల్ టెన్నిస్ టీమ్ కాంస్య పతకం దక్కించుకుంది. మహారాష్ట్రతో జరిగిన సెమీఫైనల�
కర్ణిసింగ్ షూటింగ్ రేంజ్ వేదికగా జరుగుతున్న షూటింగ్ ప్రపంచకప్ ట్రయల్స్-1లో తెలంగాణ యువ షూటర్ ఇషాసింగ్ మెరిసింది. సోమవారం జరిగిన మహిళల 25మీటర్ల పిస్టల్ ట్రయల్స్లో ఒలింపియన్ ఇషా సత్తాచాటింది. త
రాష్ట్రంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోరు తారాస్థాయికి చేరింది. నామినేషన్ల స్వీకరణ గడువు సోమవారంతో ముగిసింది. ఇక నామినేషన్ల పరిశీలన, ప్రచారం, పోలింగ్, కౌటింగ్ ఘట్టాలు మిగిలాయి. అయితే టీచర్ ఎమ్మెల్సీ
రాష్ట్రంలో ఇసుక మాఫియాపై ఉకుపాదం మోపాలని, బ్లాక్ మారెట్ను అరికట్టి సామాన్యులకు ఇసుక అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని, ఇందిరమ్మ ఇండ్లకు ఉచితంగా ఇసుకను అందేలా చూడాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులను