తెలంగాణలో కరోనా కేసులు | తెలంగాణలో కరోనా మహమ్మారి ఉధృతి తగ్గింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 2,493 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 3,308 మంది కోలుకున్నారు. 15 మంది ప్రాణాలు కోల్పోయారు.
రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు | తెలంగాణ ప్రజలకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణలో నేటి నుంచి బ్యాంకుల పనివేళల మార్పు | తెలంగాణలో మంగళవారం నుంచి బ్యాంకుల పనివేళలు మారనున్నాయి. రాష్ట్రంలో మరో పది రోజుల పాటు ప్రభుత్వం లాక్డౌన్ పొడగిస్తూ ప్రభుత్వం గత నెల 30న ఆదేశాలిచ్చింది.
నాలుగు రోజులుగా కొనసాగుతున్న మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ సోమవారం 24,897 మంది నిత్యసేవకులకు టీకా సిటీబ్యూరో, మే 31 (నమస్తే తెలంగాణ ) : నిత్య సేవకుల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా ప్రభుత్వం చేపడుతున్న ‘స్పెషల్ వ్య�
నాడు నిత్యం సంక్షోభమే.. నేడు అంతా సంక్షేమం ఒకప్పటి ఆందోళనల గ్రామాలు.. నేడు అభివృద్ధి పల్లెలు బీళ్లకు ఎదురెక్కిన జలాలతో మాయమైన రక్తపుటేరులు మారుమూల ఊళ్లకు పరుచుకొంటున్న రహదారులు గడపచెంతకు ప్రభుత్వ పాలన.. �
కడ్తాల్, మే 31ః తెలంగాణ కుర్రాడు నక్క శివ జాతీయ వాలీబాల్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. రంగారెడ్డి జిల్లా రావిచేడ్ గ్రామానికి చెందిన శివ గతనెల హర్యానాలో నిర్వహించిన అండర్-19 రాష్ట్రస్థాయి పోటీల్లో అద్