ప్రతి కులం, వర్గానికి సీఎం కేసీఆర్ రక్ష: మంత్రి శ్రీనివాస్గౌడ్ హుజూరాబాద్, అక్టోబర్ 21: అభివృద్ధి పనులు చేసేటోళ్లా! ముచ్చట్లు చెప్పెటోళ్లా? ఎవరి వైపు ఉంటారో తేల్చుకోవాలని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివా�
కాజీపేట- కరీంనగర్ రైల్వేలైన్ రద్దుపై మాట్లాడవేం: వినోద్ హుజూరాబాద్, అక్టోబర్ 21: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎంపీగా ఎన్నికై రెండున్నరేండ్లు గడిచినా కేంద్రం నుంచి రూపాయి అయినా తెచ్చారా? అని
గంట ముందు నుంచే అనుమతిస్తాం: మంత్రి సబితారెడ్డి హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): ప్రస్తుతం ఇంటర్ సెకండియర్ చదువుతున్న విద్యార్థులకు 25 నుంచి ఫస్టియర్ పరీక్షలు ప్రారంభమవుతాయని, ఉదయం 9 నుంచి మధ్య�
Governor Tamilisai | దేశంలో వంద కోట్ల టీకాల పంపిణీ పూర్తి సందర్భంగా రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ప్రత్యేక సందేశం ఇచ్చారు. అపోహ వీడి అందరూ టీకా వేసుకోవాలని గవర్నర్ కోరారు. ప్రత్యేక సందేశం ఇచ్చి�
Minister Errabelli | విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరులకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఘన నివాళులు అర్పించారు. అక్టోబర్ 21, పోలీసు
ఆ రుతుపవనాలతో అత్యధిక వర్షాలు నమోదు హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న హైదరాబాద్, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ): నైరుతి రుతుపవనాల ప్రభావం తెలంగాణపై అధికంగా ఉన్నదని, అందువల్లే రాష్ట్రంలో అత్యధ�
Minister Errabelli Dayakar Rao | గ్రామాల అభివృద్దే దేశాభివృద్ది అని రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, మంచి నీటి సరఫరా, శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
KTR | తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఇండస్ట్రియల్ భూములు ఉన్నాయని, కాబట్టి కొత్తగా వచ్చే పరిశ్రమలకు అనువైన స్థలాన్ని కేటాయించడం ప్రభుత్వానికి చాలా సులభమని
నందికొండ: నాగార్జునసాగర్ డ్యాం 2 క్రస్ట్ గేట్ల ద్వారా 16116 క్యూసెక్కుల నీటిని విడుదలను దిగువకు కొనసాగిస్తు న్నారు. రిజర్వాయర్ పూర్తి నీటి సామర్ధ్యం 590 (312.4050 టీఎంసీలు) అడుగులకు గాను 589.60 (310. 8498 టీఎంసీలు) మేర నీరు నిల�