తెలంగాణను అభినందించిన 5 రాష్ర్టాల అధికారులు హైదరాబాద్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ): తెలంగాణలోని మున్సిపాలిటీల్లో చేపడుతున్న కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయని పలు రాష్ర్టాల అధికారుల బృందం ప్రశంసించింది.
20 years of TRS | CM KCR | కేసీఆర్ ఒకసారి ఒక తండాలో పల్లె నిద్రకు పోయారు. అక్కడ ఆదివాసీ ఇల్లు కాలిపోయింది. బిడ్డ పెండ్లి కోసం ఇంట్లో దాచుకున్న డబ్బులూ కాలిపోయాయి. బిడ్డ పెళ్లెలా చేసేది అని ఆ ఇంటావిడ ఏడుస్తూ కూర్చుంది. ఆ ద
నందికొండ: నాగార్జునసాగర్ రిజర్వాయర్కు ఇన్ఫ్లో కొనసాగుతుండడంతో డ్యాం క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని విడుదల చేశారు. రిజర్వాయర్ కు ఇన్ఫ్లో పెరగడంతో శుక్రవారం రాత్రి 11గంటలకు డ్యాం 2 క్రస్ట్ గేట్లను ఎత్తి ద�
TRS Plenary Song | టీఆర్ఎస్ ప్లీనరీ నేపథ్యంలో ఆడియో సీడీని శనివారం నాడు ఆవిష్కరించారు. పార్టీ నేత కర్నాటి విద్యాసాగర్ ఆధ్వర్యంలో ‘గులాబీ జెండా కేసీఆర్’
ప్రత్యేక థీమ్తో సభా ప్రాంగణం ఆకట్టుకొనేలా భారీ ప్రవేశ ద్వారం 2 వేల చిత్రాలతో ఫొటో ఎగ్జిబిషన్ హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): కోట ద్వారాన్ని తలపించేలా భారీ ప్రవేశ ద్వారం.. కాళేశ్వరం ప�
ఓపెన్ కాస్ట్లను ప్రైవేట్పరం చేసేందుకు కుట్ర బహుళ జాతి కంపెనీలకు కట్టబెట్టేందుకు వేలం కేవోసీని దక్కించుకునేందుకు సింగరేణి ప్రయత్నాలు ఇల్లెందు, అక్టోబర్ 22: సింగరేణి సంస్థతో పాటు కోలిండియా పరిధిలోని
విద్యుత్తు రంగం ప్రైవేటీకరణకు కేంద్రం మొగ్గు ఈ రంగాన్ని కార్మికులే రక్షించుకోవాలి విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి పిలుపు ఉమ్మడి పాలనలో తీగలపై బట్టలు ఆరేసే పరిస్థితి ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్రీనివ�
హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): కరోనా టీకా పంపిణీలో భారత్ 100 కోట్ల డోసుల మైలురాయిని అందుకోగా, తెలంగాణ రాష్ట్రం 3 కోట్ల డోసులు పంపిణీ పూర్తిచేసింది. ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఆధ్వర్య�
‘నచ్చిన చోట పోస్టింగ్’ సివిల్స్ అభ్యర్థుల హక్కు కాదు మెరిట్తో ఎంపికైతే అన్రిజర్వ్డు కిందనే పోస్టింగులు: సుప్రీం కోర్టు న్యూఢిల్లీ, అక్టోబర్ 22: తమ సొంత రాష్ట్రంలో, నచ్చిన ప్రాంతంలో పోస్టింగ్ కావ�
అనేక రంగాల్లో పెట్టుబడులకు స్వాగతం పాత ఇన్వెస్టర్ల ద్వారానే 24% పెట్టుబడులు పీఏఎఫ్ఐ సదస్సులో మంత్రి కేటీఆర్ హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): అనేక రంగాల్లో పెట్టుబడులకు తెలంగా ణ స్వాగతం పలుకుతున�
శంషాబాద్, అక్టోబర్ 22: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్ పరిధిలోని జీవ శ్రీరామనగరంలో (చినజీయర్ ఆశ్రమం) మూడురోజులపాటు జరుగనున్న 2వ ప్రపంచ కూచిపూడి నృత్య మహోత్సవాలను శుక్రవారం త్రిదండి చినజ�