మరొకరికి మూడో ర్యాంకు ఘట్కేసర్ రూరల్/కోరుట్ల, అక్టోబర్ 22: ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించిన కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్ట్ (సీపీజీఈటీ-2021)లో గురుకుల విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకుల
ఉస్మానియా యూనివర్సిటీ, అక్టోబర్ 22: ఓయూ దూర విద్యాకేంద్రమైన ప్రొఫెసర్ జీ రాంరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా అందించే అన్ని డిగ్రీ కోర్సుల పరీక్ష తేదీలను మార్చినట్టు పరీక్షల నియంత్రణ�
27 నుంచి వెబ్ఆప్షన్ల ఎంపిక ప్రక్రియ ఆన్లైన్లోనే సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉస్మానియా యూనివర్సిటీ, అక్టోబర్ 22: రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహిం చే కామన్ పోస్ట్ గ్
Minister Srinivas Goud | ఆబ్కారీ అధికారులతో తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ శుక్రవారం నాడు భేటీ అయ్యారు. రాష్ట్రాన్ని గంజాయి, డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దే
Telangana | రాష్ట్రంలో 3 కోట్ల కరోనా టీకాలు పంపిణీ చేసిన సందర్భంగా వైద్యారోగ్య శాఖకు చెందిన సిబ్బంది సంబురాలు చేసుకున్నారు. కోఠి డీహెచ్ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.
Burj Khalifa | ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో శనివారం (23వ తేదీ) న ప్రపంచంలోని ఎత్తైన భవనం దుబాయిలోని బూర్జ్ ఖలీఫాపై, బతుకమ్మను ప్రదర్శించనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. బూర్జ్ ఖలీఫా మీద
ఖమ్మం : ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఈ నెల 25వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా
ఉగాది కానుకగా లక్ష రుణమాఫీ మిత్తి కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది సీఎంను ఒప్పించి వావిలాలను మండలం చేస్తా ఈటలకు ఓటమి భయం పట్టుకున్నది బాండ్ పేపర్ రాసి మాట తప్పిన ఎంపీ అరవింద్ మాటలు ఇక్కడ చెల్లవు జమ్మిక�