TRS Leaders Contribution | తెలంగాణ వైభవం యాదాద్రి ముఖ్యమంత్రి కేసీఆర్ను స్ఫూర్తి గా తీసుకున్న మేడ్చల్, రంగారెడ్డి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు యాదాద్రికి భూరి విరాళం ఇచ్చేందుకు ముందుకు వచ్చారు.
నందికొండ: నాగార్జునసాగర్ డ్యాం 4 క్రస్ట్ గేట్ల ద్వారా 32316 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. రిజర్వాయర్ పూర్తి నీటి సామర్ధ్యం 590 (312.4050 టీఎంసీలు) అడుగులకు గాను 589.80 (311.4474 టీఎంసీలు) మేర నీరు నిల్వ ఉంది. న
దళితులను గొప్పవాళ్లను చేసే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు పథకాన్ని తీసుకొస్తే, దాన్ని ఆపే కుట్ర జరుగుతున్నదని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితబంధును ఆపాలని కేంద్ర ఎన�
Milad-un-Nabi | మహమ్మద్ ప్రవక్త పుట్టిన రోజైన మిలాద్-ఉన్-నబీ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముస్లింలకు రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
Telangana Farming | ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులు, నిపుణులతో చర్చించాల్సిన అవసరం ఉందని, రొటీన్గా ఉన్న పంటల సాగు విధానాన్ని మార్చాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని
Crime News | రాష్ట్రంలోని సూర్యాపేటకు చెందిన యువకుడు మలేషియాలో మృతిచెందాడు. సూర్యాపేట పట్టణానికి చెందిన మోటకట్ల వెంకటరమణారెడ్డి, మాధవిల కుమారుడు రిశివర్ధన్ రెడ్డి(21)
Telangana Weather | తెలంగాణ రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల ఉపసంహరణ నల్గొండ వరకు కొనసాగుతోంది. సోమవారం నాడు ఉత్తర తెలంగాణ, పరిసర ప్రాంతాలలో కేంద్రీకృతమై ఉన్న అల్పపీడనం ఈరోజు తెలంగాణ