మేడ్చల్ : నాగారం మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డు సింహపురి కాలనీ అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీ స్త్రీలు, బాలింతలు, పిల్లలకు మున్సిపల్ చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి పోషకాహార పదార్దాలను పంపిణీ చేశారు. ఈ కార�
కీసర: మండలం అంకిరెడ్డిపల్లి ఎంపీటీసీ, మేడ్చల్ జిల్లా ఎంపీటీసీ ఫోరం అధ్యక్షురాలు పండుగ కవితశశికాంత్ ఆదర్శ సేవా అవార్డునందుకున్నారు. ఎంపీటీసీ కవితశశికాంత్ కరోనా సమయంలో ప్రజలకు చేసిన సేవలు, ఎంపీటీసీ హక్క�
మేడ్చల్ : పార్కు స్థలాల రక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామని నాగారం మున్సిపల్ చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి అన్నారు. మున్సిపల్ పరిధిలోని శిల్పా నగర్లో పార్కుకు నిర్మిస్తున్న ప్రహరీ పనులను శుక్రవారం
ఇలాంటి వారిని ఏం చేయాలో నిర్ణయించండి ఈటలది ఆత్మగౌరవం కాదు.. ఆత్మవంచన ప్రతి గ్రామంలో సమైక్య భవనాన్ని నిర్మిస్తాం పట్టణ స్వశక్తి సంఘాలకు వడ్డీ లేని రుణాలు హుజూరాబాద్ అభివృద్ధికి జిమ్మెదారి మాది ఆర్థికశ�
ప్రచారంలో కొవిడ్ మార్గదర్శకాలపై ఈసీ లేఖ అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాల సేకరణ పంపించేందుకు ఈ నెల 30 వరకు గడువు అంటే ఆలోపు ఉపఎన్నిక నోటిఫికేషన్ లేనట్టే 5 రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలదీ అదే పరిస్థితి! హైదరా
ఇంటర్ చరిత్రలో ఇదే అత్యధిక రికార్డు గతేడాది 85 వేల మంది విద్యార్థుల చేరిక హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని సర్కారు జూనియర్ కాలేజీలు అడ్మిషన్లపరంగా చరిత్ర సృష్టించాయి. ఇంటర్బోర్డు చరి�
సమాజ హితం కోసం తీసిన సినిమా ఇది ఇలాంటివి అరుదు: మంత్రి నిరంజన్రెడ్డి రైతుబంధు దేశానికే ఆదర్శం: ఆర్ నారాయణమూర్తి హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): రైతుల మేలు, సమాజ హితం కోసం ప్రముఖ దర్శకుడు ఆర్ నారాయణ
అడవి బిడ్డల స్వయం ఉపాధికి ప్రభుత్వ కార్యాచరణ 5,100 మందితో 255 స్వయం సహాయక సంఘాలు మూడు ఐటీడీఏల పరిధిలో 17 వన్ధన్ కేంద్రాల ఏర్పాటు తొలి విడత శిక్షణ పూర్తి హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): అటవీ ఉత్పత్తుల ద్వా
టీ-ప్రైడ్ కింద అందించాలని ప్రభుత్వ నిర్ణయం తొలిదశలో 500 మందికి 35% సబ్సిడీపై పంపిణీ మార్గదర్శకాలు రూపొందిస్తున్న అధికారులు హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): తెలంగాణ స్టేట్ ప్రోగ్రాం ఫర్ ర్యాపిడ్ ఇంక
కొరత నివారణపై వ్యవసాయశాఖ చర్యలు సరఫరా విధానంలో మార్పులకు నిర్ణయం స్టాక్ నుంచి రైతుల కొనుగోలుదాకా లెక్కలు హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): ఎరువుల్లేకుండా కొరత ఏర్పడితే అది సమస్యే. కానీ, అవసరం మేరకు ఎ
పెరిగిన విలువలో ప్రభుత్వానికీ వాటా రెండు రాష్ర్టాల్లో అధికారుల పర్యటనలో వెల్లడి హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం యజమానుల నుంచి భూములను సమూహంగా తీసుకొని మౌలిక �
‘స్వనిధి సే సమృద్ధి’ అమలులో భేష్ లక్ష మంది వీధి వ్యాపారులకు లబ్ధి కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాలశాఖ కార్యదర్శి దుర్గా శంకర్మిశ్రా ప్రశంసలు హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): అద్భుతమైన సంక్షేమ పథకాల ఆవి�