ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్కుమార్ సిటీబ్యూరో, నమస్తేతెలంగాణ : కరోనా నియంత్రణకు మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకున్న వారు రెండో డోస్ తప్పకుండా తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమే�
చెట్టు ముందా, విత్తు ముందా అన్న ప్రశ్న ఎడతెగనిది. కానీ మనిషి ముందా, చెట్టు ముందా అంటే మాత్రం స్పష్టమైన జవాబు వినిపిస్తుంది. భూమ్మీద చెట్టు పుట్టాకే… మనిషి మనుగడకు అనువైన వాతావరణం ఏర్పడింది. మనం పీల్చే ప్ర�
2022 చివరి నాటికి కొత్త కాన్సులేట్ భవనం అమెరికా కాన్సులేట్ జనరల్ జోయెల్ రీఫ్మన్ ధన్యవాదాలు తెలిపిన ఐటీశాఖ మంత్రి కేటీఆర్ హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): తెలంగాణతో అమెరికాది బలమైన బంధమని హై�
Almaspur Incident | ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్ పూర్ గ్రామంలో ఆరేళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచార ఘటన బాధాకరమని టీఆర్ఎస్ ఉమ్మడి జిల్లా ఇంచార్జ్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య
Telangana University | తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఇన్చార్జ్ రిజిస్ట్రార్గా పనిచేస్తున్న కనకయ్యను ఉద్యోగం నుంచి తొలగించాలని వర్సిటీ పాలకమండలి నిర్ణయించింది.
హుజూరాబాద్ ఉప ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి బరిలో 30 మంది అభ్యర్థులు ఓటు వేయనున్న 2,37,036 మంది ఉదయం 7 నుంచి సాయంత్రం 7 వరకు పోలింగ్ కొవిడ్ నేపథ్యంలో 2 గంటల అదనపు సమయం అందరూ ఓటేయండి: ఎన్నికల సంఘం సీఈవో హైదరాబాద్/కర
ప్రతి ఊరి నుంచి వరంగల్కు బస్సు విపక్షాలకు చెంపపెట్టులా సమాధానం ఇవ్వాలి హుజూరాబాద్ కోసమే బండి దొంగదీక్ష: ఎమ్మెల్యే ఆల నియోజకవర్గాల్లో జోరుగా సన్నాహక సమావేశాలు నమస్తే తెలంగాణ నెట్వర్క్, అక్టోబర్ 29: �
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణంలోఅన్ని నిబంధనలనూ పాటిస్తున్నాం ఎన్జీటీలో తెలంగాణ ప్రభుత్వ వాదనలు పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సిందే అప్పటి వరకు పనులు ఆపండి: ఎన్జీటీ మధ్యంతర ఉత్తర్వులు నవంబర్
హుజూరాబాద్టౌన్, అక్టోబర్29 : మంత్రి హరీశ్రావు ఎన్నికల ప్రచారంలో భాగంగా మోడల్ ఈవీఎంలోని కారు గుర్తుకు ఓటు వేయాలని కోరితే.. దానిని రాజ్ న్యూస్ ఛానల్ బీజేపీ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని ప్రచారం చ�
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఓటమి తప్పదు తెలంగాణలో వెల్లివిరుస్తున్న శాంతి సామరస్యాలు ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి: ఎంపీ అసదుద్దీన్ హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): వచ్చే ఏడాది ఉత్తరప్రదే�
ఆరుగురు ఆర్టీసీ ఉద్యోగుల సస్పెన్షన్ ఆసిఫాబాద్, అక్టోబర్29 : కుమ్రంభీంఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ పెట్రోల్ బంక్లో జరిగిన 23 వేల లీటర్ల డీజిల్ కుంభకోణంలో అధికారులు చర్యలు చేపట్టారు. వారం రోజు�
సీఎం కేసీఆర్ దృఢ సంకల్పం వల్లే ఇది సాధ్యమైంది ధరణి విజయంలో వందల మంది అవిరళ కృషి బుక్లెట్ ఆవిష్కరణ సందర్భంగా సీఎస్ సోమేశ్కుమార్ పోర్టల్ ఏడాది పూర్తి చేసుకోవడంపై ఎన్నారైల హర్షం హైదరాబాద్, అక్టోబ�