CM KCR | నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ శుభవార్త అందించారు. రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 80,039 పోస్టుల భర్తీకి నియామక ప్రక్రియ చేపడుతున్నామని అసెంబ్లీలో ప్రకటించారు.
Assembly | అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (Assembly) రెండో రోజుకు చేరాయి. తొలిరోజైన సోమవారం మంత్రి హరీశ్ రావు శాసన సభలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ.2,56,958 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. రెండో రోజైన బుధవారం
తాను ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకొన్నానని, ఆనాడు గురువులు నేర్పిన విద్యవల్లే ఇప్పుడు ఈ హోదాలో ఉన్నానని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతంచేసేందుకు ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపె�
మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు రాష్ట్రంలోని ఇండస్ట్రియల్ పార్కుల్లో వారికి 10 శాతం స్థలం ప్రత్యేకంగా కేటాయిస్తామని ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కే తారకరామారావు ప్రకటించారు. పెట
కృత్రిమ మేధస్సు (ఏఐ) ద్వారా నూతన ఆవిష్కరణలను చేపట్టేందుకు దేశంలోని 10 రాష్ర్టాలకు చెందిన 38 స్టార్టప్లను తెలంగాణ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ (టీ-ఏఐఎం) ఎంపిక చేసింది. ‘రెవ్ అప్' యాక్సిలరేటర్ రెండవ
అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలు ఉద్దేశపూర్వకంగానే రచ్చ చేశారని విప్ బాల్క సుమన్ విమర్శించారు. పథకం ప్రకారమే వారు సభలో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. సభలో చర్చ జరగాలి కానీ, రచ్చకాదని స్�
యాదాద్రీశుడిని దర్శించుకొనేందుకు వచ్చే భక్తులకు నిత్యాన్నదానం నిర్వహణకు హైదరాబాద్కు చెందిన శాంత బయోటెక్ ఫౌండర్ డాక్టర్ వరప్రసాద్రెడ్డి రూ.1.08 కోట్ల విరాళం సమర్పించారు. మంగళవారం స్వామివారి బ్రహ్మ
సర్వీస్ రూల్స్లో దేశానికి ఆదర్శంగా తెలంగాణ వనపర్తి కలెక్టరేట్ ప్రారంభోత్సవంలో కేసీఆర్ హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అతి త్వరలో ఉపాధ్యాయ పదోన్నతులు చేపడతామని ముఖ్యమంత్రి కే చంద్ర�
రాష్ట్రంలో పట్టణ జనాభా వేగంగా పెరుగుతున్నది. ఈ పెరుగుదల దేశ సగటు కంటే చాలా ఎక్కువగా ఉన్నది. ఈ ఏడాది ఆరంభం నాటికి తెలంగాణ జనాభాలో 1.79 కోట్ల (46.84 శాతం) మంది పట్టణాల్లో నివసిస్తున్నారు.
‘నో అడ్మిషన్స్'- ప్రవేశాలు ముగిసిన తర్వాత ప్రఖ్యాతి గాంచిన ప్రైవేటు స్కూళ్ల ముందు ఇటువంటి బోర్డులను చూస్తుంటాం. ఆ స్కూల్ ప్రతిష్ఠకు అదొక చిహ్నం లాంటిది. తెలంగాణలో ఇటువంటి బోర్డులు పలు ప్రభుత్వ స్కూళ్ల
విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ అభివృద్ధి మన కండ్లముందున్న వాస్తవం. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత హైదరాబాద్ నగరమే కాదు.. పల్లెలు, పట్టణాలతో పాటుగా కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు అద్భుతంగా అభివృద్ధి చెందు
జనగామ : మహిళలు బాగుంటేనే దేశం బాగుంటుంది. మహిళలు ఆర్థికంగా ఎదగాలని, స్వయం శక్తితో ముందుకు రావాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మం
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం మహిళలకు అన్ని రంగాలలో సముచిత స్థానం కల్పించి గౌరవిస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం ఖైరతాబాద్లోని విశ్వేశ్వరయ్య భవన్లో మంత్రి తలసాని ఆధ్వర్యంల�