సిద్దిపేట : సిద్దిపేట నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పుతామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ప్రకటించారు. సిద్దిపేట జిల్�
రాష్ట్రంలో వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వచ్చాయి. మున్ముందు కూడా మరిన్ని నోటిఫికేషన్లు రానున్నాయి. ఈ పరీక్షల్లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు, చరిత్ర, సామాజిక అంశాల గురించి ప్రశ్నలు...
హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ఈ వారం రోజుల పాటు పొడి వాతావరణమే ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. శనివారం సాయంత్రం వరకు హైదరాబాద్లో వర్షం కురిసే అవకాశం ఉం�
నిర్మల్ : భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాల స్ఫూర్తితో దళిత జాతి ఆర్థిక ప్రగతి లక్ష్యంగా సీఎం కేసీఆర్ ‘దళితబంధు’ అనే విప్లవాత్మక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిప�
మహబూబాబాద్ : రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా నేడు మహబూబాబాద్ జిల్లా కోర్టు ఎదురుగా ఉన్న ఆయన విగ్రహానికి రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ పూలమాల వేసి నివాళులు �
హైదరాబాద్ : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్కు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్ ట్వీట్ చేశారు. ఎంత కాలం జీవించామన్నది కాదు.. ఎంత గొ�
అడవితల్లి మురిసిపోతున్నది.. తన ఒడిలో పుట్టిపెరిగిన బిడ్డను ఇప్పుడు అందరూ డాక్టరమ్మా అని పిలుస్తున్నారు. గూడెం పెద్ద.. మీసాలు దువ్వుతున్నాడు.. బాల్యంలో పొక్కిలి వాకిట్లో ఆడుకున్న ఆడకూతురు వైద్యురాలిగా కం
అధికారంలో ఉన్నామని అహంకారంగా మాట్లాడొద్దని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ని హెచ్చరించారు. బీసీలంటే బిచ్చగాళ్లు కాదని, వాటాదారులని పేర్కొన్నారు.
ప్రభుత్వ పాఠశాలలను కొత్త పుంతలు తొక్కించే ‘మన ఊరు-మన బడి’ పథకం పనులకు అధికారులు అంచనాలు రూపొందిస్తున్నారు. తొలుత రూ.30 లక్షల లోపు ఖర్చయ్యే పనులను చేపడుతున్నారు. ఇప్పటివరకు 3,679 బడుల్లో 12 వేల పైచిలుకు పనులకు అ
రాష్ట్రంలో పాలు, మాంసం ఉత్పత్తులు పెంచేందుకు పశుగ్రాసం విత్తనాలను 75 శాతం సబ్సిడీపై సరఫరా చేసినట్టు రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య చైర్మన్ డాక్టర్ దూదిమెట్ల బాల్రాజు యాదవ్ తెలిపారు. బుధవారం
ఉద్యోగుల పాలిట గుదిబండలా మారిన సీపీఎస్ను రద్దుచేసి, ఓపీఎస్ను అమలుచేయాలని టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు, అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య జాతీయ ఉపాధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ డిమాండ్ చే
రాష్ట్రం నుంచి మామిడి పండ్లను విదేశాలకు ఎగుమతి చేసేందుకు కీలక ముందడుగు పడింది. ఇటీవల ఉద్యానశాఖ, కేంద్ర ప్రభుత్వం మధ్య కీలక సమావేశం జరిగింది. రాష్ట్రంలో వనపర్తి, నాగర్కర్నూల్, మహబూబ్నగర్, జోగుళాంబ గద�
గోరు చిక్కుడు’.. కరువు రైతుల కల్పవృక్షంగా ఖ్యాతిపొందింది. తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు, అధిక ఉష్ణోగ్రతలు, నీటి ఎద్దడిని తట్టుకొని నిలబడుతుంది. ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మలుచుకొని అధిక దిగుబడులన�
వరంగల్లో మామిడికి రికార్డు ధర పలికింది. ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కు అనుసంధానంగా ఉన్న లక్ష్మీపురం పండ్ల మార్కెట్లో బుధవారం టన్నుకు మామిడి రూ.80 వేలు దక్కింది. గత ఏడాది కంటే మామిడి సీజన్ నెల రోజులు ఆలస్
యాసంగి వడ్ల కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు జిల్లావ్యాప్తంగా రైతులతో కలిసి ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకాలు చేశారు. మేడ్చల్ జిల్లా కీసరలో జరిగ�