ప్రతి పేదింటి పెద్దన్న కేసీఆర్ అని, స్వరాష్ట్రంలో అందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ రజితారాజమల్లారెడ్డి , మేడ్చల్ �
హైదరాబాద్ : విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. శనివారం రోజున మామిడిపల్లి మీదుగా వెళ్తుండగా కాళ్లకు చెప్పులు లేకుండా ఎండలో వెళ్తున్న విద్యార్థులను చూశారు. వెంటనే �
హైదరాబాద్ : ఈస్టర్ సందర్భంగా క్రైస్తవులకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు శుభాకాంక్షలు తెలిపారు. సాటి మనిషి కోసం ఏసుక్రీస్తు అనుసరించిన త్యాగ నిరతిని సీఎం కేసీఆర్ సందర్భంగా గుర్తు చ�
సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా (ఎస్టీపీఐ) కేటాయింపులోనూ తెలంగాణపై కేంద్రం తీవ్ర వివక్ష చూపిందని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. కేంద్రం తాజాగా ప్రకటించిన సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్కుల్లో (ఎ
హైదరాబాద్ : ఎంబీబీఎస్ సీట్లు సాధించినా.. ఫీజు కట్టలేక ఇబ్బంది పడుతున్న అన్నాచెల్లెళ్లకు ఆర్థిక, అరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అండగా నిలిచారు. ఇద్దరు వైద్య విద్యార్థులు ఉన్నత చదువులు కొనసాగేలా భరోసా ఇచ్చ�
హైదరాబాద్ : యాసంగి ధాన్యం సేకరణపై ఎఫ్సీఐ జనరల్ మేనేజర్ దీపక్ శర్మతో రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ భేటీ అయ్యారు. సమావేశంలో పౌర సరఫరాల శాఖ కమిషన్ అనిల్కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నా
On the basis of the Government Order issued on April 30, 1968, temporary teachers were suspended from service by the Chairman of Nalgonda Zilla Parishad. All these teachers...
హైదరాబాద్ : టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాష్ట్ర ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా హనుమాన్ శ్లోకాన్ని కవిత ట్వీట్ చేశారు. దాంతో పాటు హనుమంతుడి శ�
హైదరాబాద్ : రాష్ట్ర ప్రజలకు మంత్రి హరీశ్రావు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు హరీశ్రావు ట్వీట్ చేశారు. హనుమాన్ స్త్రోత్రాన్ని తన ట్వీట్లో పేర్కొన్నారు. యాత్ర యాత్ర రఘునాధ కీర�
హైదరాబాద్ : ప్రజారవాణా ప్రాముఖ్యతను గడప గడపకు తీసుకువెళ్లే సృజనాత్మకత మీలో ఉందా! తెలంగాణ ఆర్టీసీ సేవలను ప్రజలకు సులువుగా అవగాహన కల్పించాలనుకుంటున్నారా!.. అయితే అలాంటి వారి కోసమే షార్ట్ ఫిలిం కాంటెస్ట్
కామారెడ్డి : కామారెడ్డిలో తల్లీకుమారుడు ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికంగా ఉన్న న్యూ మహారాజా లాడ్జిలో గదిలో తల్లీకుమారుడు నిప్పంటించుకున్నారు. గది నుంచి తెల్లవారుజామున పొగలు రావడంతో సిబ్బం
సుప్రీంకోర్టు ఆలిండియా జ్యుడీషియల్ డాటా మేనేజ్మెంట్ సెంటర్ను హైదరాబాద్లో ఏర్పాటు చేయనున్నట్టు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ప్రకటించారు. ఈ సెంటర్ను నాగపూర్ లేదా భోపాల్�
కొండగట్టు అంజన్న సేవా సమితి ఆధ్వర్యంలో ఈ నెల 16 నుంచి 40 రోజుల పాటు హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహిస్తున్నామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. తెలంగాణ ప్రజలు శాంతి, సౌభాగ్యాలతో సుభిక్షంగా ఉండాలనే ఆకాం�
ప్రపంచానికి కరోనా ముప్పు పూర్తిగా తొలిగిపోలేదు. ప్రస్తుతం చైనా లాంటి దేశాల్లో ‘స్టెల్త్' వేరియంట్ విజృంభిస్తున్నది. మన దేశంలో సైతం కొన్ని రాష్ర్టాల్లో వారం రోజుల నుంచి కేసుల సంఖ్య పెరుగుతున్నది. ఈ మహమ