CM KCR | పల్లె, పట్టణ ప్రగతికి ప్రేరణ మహాత్మా గాంధీయే అని సీఎం కేసీఆర్ తెలిపారు. గాంధీ ఆసుపత్రిలో జరిగిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ‘అనేక మతాలు, జాతులు, భిన్నమైన సంస్కృతులు, వేషభాషలు, ఆహారాలు, ఆహార�
Minister Errabelli | గాంధీజీ, మాజీ ప్రధాని, లాల్ బహదూర్ శాస్త్రి, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు నల్లా నర్సింహులు ఈ ముగ్గురు మూడు శిఖరాలు. వ్యక్తిత్వంలో మహోన్నతులు పోరాటాల్లో వెన్ను చూపని వీరులు అని పంచాయతీరాజ్ శా
Mucherla | ఆ అరుదైన వరం.. ఏ దేవుడో ఇవ్వలేదు. నేత్రదానం ప్రసాదించింది. రియల్ ఎస్టేట్ బూమ్తోనో, రౌడీయిజంతోనో వార్తలకెక్కే గ్రామాలు చాలానే ఉంటాయి. కానీ, మహాదానంతో మనందరి నోళ్లలో నానుతున్నది ముచ్చర్ల.
Rain | రాష్ట్రంలో మరో మూడు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే
హైదరాబాద్కు ‘ది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్' (ఐటీఐఆర్)ను ఇవ్వాలని ఐటీ పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి స్వార్థం వల్లే మునుగోడుకు ఉపఎన్నిక వచ్చిందని ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి విమర్శించారు.
బతుకమ్మ పూల బతుకమ్మగా, బొడ్డె మ్మ మట్టి బొడ్డెమ్మగా ప్రసిద్ధి. వీరికి సంబ ంధించిన కథ ఒకటి వరంగల్లు పట్టణంలో ప్రచారంలో ఉన్నది. కాకతీయుల కాలంలో సాటి మనుషుల కొరకు త్యాగం చేసిన తరుణీమణుల కథ ఇది.
రకరకాల పూలను సేకరించుకోవడంతో పాటు అందంగా, పద్ధతిగా బతుకమ్మను వరుస క్రమంలో పేర్చడంలో కళాత్మకత కనిపిస్తుంది. బతుకమ్మకు ఉపయోగించే పూలన్నీ ప్రకృ తి సహజంగా లభించేవి.
CPI Sabhashiva Rao | తెలంగాణలో ఎస్టీలకు 10శాతం శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో33ను జారీ చేయడంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ఇటీవల
Swachh Survekshan Awards | స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లో తెలంగాణ రెండోస్థానంలో నిలిచింది. స్వచ్ఛ సర్వేక్షణ్-2022 అవార్డులను కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థ ఇటీవల ప్రకటించగా.. రాష్ట్రంలోని 16 పట్టణ స్థానిక సంస్థలను అవార్డుల�
Inter Colleges | ఈ నెల 2వ తేదీ నుంచి రాష్ట్రంలోని ఇంటర్ కాలేజీలకు దసరా సెలవులు ప్రకటిస్తూ ఇంటర్మీడియట్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ 10వ తేదీన ఇంటర్ కళాశాలలు పున:ప్రారంభం కానున్నాయి. దసర
CM KCR | మన పురోగమనం అనుకున్నది అనుకున్నట్టు సాగాలంటే సమాజం చైతన్యవంతంగా ఉండాలని సీఎం కేసీఆర్ అన్నారు. మేధావులు ఎప్పుడైతే సమాజాన్ని చైతన్యవంతం చేస్తారో.. ఆ సమాజం బాగా ముందుకు పోతుంది. ఆ విధంగా మ�