గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం ‘చలో రాజ్భవన్' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. గవర్నర్ వ్యవస్థ ప్రజాస్వామ్య విలు
జీ-20 దేశాల కూటమికి ఆతిథ్యం వహించే అవకాశం భారత్కు రావడం మంచి విషయమే. వచ్చే ఏడాది జరిగే సమావేశాలకు విస్తృతంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కానీ, ప్రపంచవ్యాప్తంగా ప్రధాని మోదీకి పెరుగుతున్న పరపతిని చూసి జీ-20 సభ
తెలంగాణ రైతుబంధు సమితి చైర్మన్గా, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి పదవీ కాలాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరో రెండేండ్లపాటు పొడిగించింది. ఈ మేరకు సీఎస్ సోమేశ్కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధికి ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార�
ఆయిల్పామ్ సాగు లాభదాయకమని, అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్న ఆయిల్పామ్ సాగు చేసేందుకు రైతులు ముందుకు రావాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు పిలుపునిచ్చారు
సమాజ అభ్యున్నతిలో ఇంజినీర్ల కృషి ఎనలేనిదని పలువురు అభిప్రాయపడ్డారు. దివంగత ఇంజినీర్ నవాబ్అలీ జంగ్ బహదూర్ 73వ వర్ధంతి సందర్భంగా మంగళవారం జలసౌధలో తెలంగాణ ఇంజినీర్ల స్మారక దినోత్సవవాన్ని నిర్వహించార�
తెలంగాణ ప్రాంతం నుంచి ఏపీలోని రాయలసీమలో నిర్మాణమవుతున్న మరో సాగునీటి ప్రాజెక్టు వెలుగోడుకు నదీ మార్గం మీదుగా లాం చీలో మళ్లీ భారీ వాహనాలు తరలిపోతున్నాయి.
CM KCR | ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం జగిత్యాల జిల్లాలో పర్యటించనున్నారు. జగిత్యాల పర్యటనలో భాగంగా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని, రూ. 49.20 కోట్లతో నిర్మించిన నూతన కలెక్టరేట్