BRS Party | తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మానవ హక్కులకు భంగం వాటిల్లుతొందని, విచారణ జరిపి మానవ హక్కులను కాపాడాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బిఆర్ఎస్ నాయకులందరం ఇవ�
KTR | 20 నెలల కాల వ్యవధిలోనే కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలన్న�
BC Reservations | ఆగస్టు 8వ తేదీన కరీంనగర్ జిల్లాలో బీసీల భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు.
Murder | భువనగిరి మండల పరిధిలోని వడపర్తిలో వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. గత మంగళవారం సాయంత్రం తోటకూరి భాను అనే వ్యక్తిని వడపర్తి గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు ఆయనను గొడ్డలితో నరికారు.
గౌడ కులస్తుల ఆరాధ్య దైవమైన రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయంలో మంగళవారం నాగుల పంచమిని పురస్కరించుకొని ఓడి బియ్యంతో అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
తెలంగాణ సివిల్ సప్లైస్ స్కాంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సంబంధిత అధికారులు ప్రత్యక్షంగా పాల్గొన్నారని మాజీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. ధాన్యం కొనుగోల
Komatireddy Venkat Reddy | మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటర్ రెడ్డి అలిగి వెళ్లిపోయారు. ఈ క్రమంలోనే మంత్రి కోమటిరెడ్డి తన రెండు ఫోన్లను స్విచ్ఛాఫ్ చేసుకున్నట్లు సమాచారం.
వానకాలంలో సహజంగా విద్యుత్తు వినియోగం తక్కువగా ఉంటుంది. కానీ, ఈ ఏడాది రాష్ట్రంలో విద్యుత్తు వినియోగం నిరుటితో పోలిస్తే రోజుకు 20-30 మిలియన్ యూనిట్లు అధికమైంది. ఈ నెల 21న పీక్ డిమాండ్ 13,816 మెగావాట్లుగా, 20న 12,590 మ�
పోలీసులు ఎంతలా అరికట్టాలని చూస్తున్నప్పటికీ డ్రగ్స్, గంజాయి రవాణా అవుతూనే ఉన్నాయి. ఈ సారి సినిమా లెవల్లో.. ముందు ఇన్నోవా కారు కాన్వాయ్ వెళ్తుండగా.. వెనుక డీసీఎం వాహనంలో భారీగా గంజాయిని సప్లయ్ చేయబోయి అ
దేశంలో కంటి శుక్లం సమస్యకు శస్త్రచికిత్స చేయించుకుంటున్న 10 శాతం మంది వృద్ధులకు కూడా బీమా వర్తించడంలేదని ‘ది లాన్సెట్ రీజినల్ హెల్త్-సౌత్ ఈస్ట్ ఏషియా’ జర్నల్ స్పష్టంచేసింది. బీమాలేని వారిపై ఆర్థి�
పైసల వర్షం కురిపిస్తామని ఓ వ్యక్తిని నమ్మబలికి రూ.21 లక్షలు స్వాహాచేసిన ఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన నలుగు
అసలు రాష్ట్ర కాంగ్రెస్లో ఏం జరుగుతున్నది? తాజా పరిణామాలు ఏ సంకేతాలిస్తున్నాయి? రాష్ట్రంలో పరిస్థితిపై సీఎం రేవంత్రెడ్డి ఇచ్చే నివేదికలను, చెప్పే మాటలను పార్టీ అధిష్ఠానం విశ్వసించడం లేదా? అందుకే తెలం�
ఎంబీబీఎస్ చదివి డాక్టర్ కావాలనుకునే వేలాది మంది విద్యార్థుల జీవితాల పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం పరాకాష్టకు చేరింది. మెడికల్ అడ్మిషన్లలో స్థానికత నిర్ధారించడంలో ప్రభుత్వం ఏడాదిన్నర కాలంగా వి