Vijaya Dairy | రాష్ట్రంలోని అన్ని దేవాలయాలకు(Telangana temples) విజయ డెయిరీ(Vijaya Dairy) నెయ్యినే సరఫరా చేస్తామని తెలంగాణ డెయిరీ డెలవప్మెంట్ సొసైటీ చైర్మన్ గుత్తా అమిత్రెడ్డి(Gutha Amit Reddy) తెలిపారు.
CM Revanth Reddy | రాష్ట్రంలోని అర్చక ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. తెలంగాణ దేవాదాయ, ధర్మాదాయ శాఖ అర్చక ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోర
Yadadri | యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయం అద్భుత ఆశ్చర్యాలతో కూడిన ఆనందానిచ్చే ఆలయమని మైసూరు అవధూత దత్తపీఠం జూనియర్ పీఠాధిపతి శ్రీదత్త విజయానంద తీర్థ స్వామీజీ అభిప్రాయపడ్డారు. ప్రపంచంలో 7 అద్�
Harish Rao | బీఆర్ఎస్ పార్టీ అధినతే కేసీఆర్ నిఖార్సయిన హిందువు.. ఆయనకున్న దైవభక్తి మూలంగా రాష్ట్రం సుభిక్షంగా ఉందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. హుస్నాబాద్ మండలం పొట్లపల్లి గ్రామంలో స�
Jogulamba Gadwal | జోగులాంబ గద్వాల : అలంపూర్లోని చారిత్రాత్మక జోగులాంబ ఆలయాన్ని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సందర్శించారు. ఆలయం వద్ద జరుగుతున్న మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను శ్రీనివా�
Indrakaran Reddy | హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో ఆధ్యాత్మిక వైభవం ఉట్టిపడుతుందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం చేశారు. ఆధ్యాత్మిక చింతన కలిగిన సీఎం కేసీ�
Balkampeta Temple | హైదరాబాద్ : జూన్ 20వ తేదీన బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహిస్తామని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. బల్కంపేట ఆలయ నూతన పాలకవర్గం ప్రమాణ
Komuravelli Mallanna | సిద్దిపేట జిల్లా( Siddipeta dist ) లోని కొమరవెల్లి మల్లన్న క్షేత్రంలో ఆదివారం రాత్రి అత్యంత భక్తి శ్రద్ధలతో ఆలయ వర్గాలు అగ్నిగుండాల( Agni Gundalu ) కార్యక్రమాన్ని నిర్వహించారు. అగ్నిగుండాల కార్యక్రమానికి రాష్ట్ర
CM KCR | ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు కొండగట్టులో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు హెలికాప్టర్ ద్వారా జేఎన్టీయూ క్యాంపస్కు చేరుకుంటారు. అక్కడ్నుంచి నేరుగా కొండగట్టు ఆలయానికి వెళ్లి స్వామి వారి�
Yadadri | యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామికి అనుబంధ ఆలయంగా కొనసాగుతున్న పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మంగళవారం ఉదయం 9 గంటలకు స్వస్తి వాచనంతో బ్రహ్మోత్సవాలకు ఆలయ అర్చకులు శ్రీకారం చుట్టారు.
MLA Jeevan Reddy | తెలంగాణ రాష్ట్రంలో ధర్మపరిరక్షణే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి స్పష్టం చేశారు.