రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న గ్రూప్ -2, 3 పరీక్షల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్రెడ్డి అన్నారు. పరీక్షల నిర్వహణపై శుక్రవారం హైదరాబాద్ లోని తెలంగాణ స్టేట్ పబ్లిక్ స�
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్ష సజావుగా జరిగింది. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎగ్జామ్ జరిగింది. నల్లగొండ జిల్లా
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్పీ)ద్వారా జూన్ 9న జరుగనున్న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్రెడ్డి సూచించారు.
గ్రూప్1 నిర్వహణలో ఎలాంటి అవకతవకలు జరగలేదని, నిబంధనల మేరకే పరీక్ష నిర్వహించామని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) స్పష్టంచేసింది. అభ్యర్థుల సంఖ్య విషయంలో అపోహలు సరికాదని తెలిపి�
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ శనివారం నిర్వహించిన గ్రూప్-4 నిజామాబాద్ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో సగటున 82 శాతం మంది అభ్యర్థులు పరీక్షకు హాజరైనట్లు కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మ�
నల్లగొండ జిల్లా వ్యాప్తంగా శనివారం గ్రూప్ 4 పరీక్ష సజావుగా ముగిసింది. 188 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం నిర్వహించిన పేపర్-1 పరీక్షకు 53,213 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 42,469 మంది హాజరయ్యారు. 10,739 మ
రాష్ట్రం ఏర్పడకముందు తెలంగాణ ప్రాంతంలో గురుకులాలు నిర్లక్ష్యానికి గురయ్యాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ అనంతరం గురుకులాల్లో మౌలిక సదుపాయాల కల్పన, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతున్నది.
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఆధ్వర్యంలో ఆదివారం గ్రూప్ -1 ప్రిలిమ్స్ నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా 28,909 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు.
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) సభ్యుడు రమావత్ ధన్సింగ్ ఉద్యోగ విమరణ సన్మాన సభను సోమవారం కార్యాలయంలో నిర్వహించారు. తోటి సభ్యులు పూలబొకేలు, శాలువాలతో ధన్సింగ్ దంపతులను సత�
రాష్ట్రంలో నిర్వహించనున్న గ్రూప్-4 పరీక్ష తేదీని టీఎస్పీఎస్సీ (రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్) గురువారం ప్రకటించింది. జులై 1వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది.