ప్రముఖ కవి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్కు ప్రఖ్యాత మిమిక్రీ కళాకారుడు నేరెళ్ల వేణుమాధవ్ స్మారక ప్రతిభా పురస్కారాన్ని ప్రకటించారు. తెలుగు ప్రపంచంలో 34 నవలలు, 8 కథా సంపుటాలు, 5 వ్యాస �
తెలంగాణలో ఏ మట్టిని ముట్టుకున్నా ఏ ఊరును కదిలించినా సంపద్వంతమైన చరిత్ర ఊటలా ఉబికి వస్తుందని తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు జూలూ రు గౌరీశంకర్ అన్నారు. సిటీ కాలేజీలో బుధవారం నిర్వహించిన ‘మన ఊరు మన చరి
బోధనకే నిర్వచనం శ్రీరామకవచం వెంకటేశ్వర్లు అని, ఆయన తన జీవితాన్ని బోధనకు అంకితం చేసి రెండు తరాల విద్యార్థులను తీర్చిదిద్దిన మహోపాధ్యాయుడు అని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ అన్నారు.
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 11న నిర్వహించే సాహిత్య దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ పదేండ్ల ప్రగతి, అస్తిత్వంపై రచయితలతో సమాలోచన, కవి సమ్మేళనాలు నిర్వహించనున్నట్లు తెలంగాణ సాహిత�
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఫూలే మైదానం (సర్కస్ గ్రౌండ్) బుక్ ఫెయిర్కు రెడీ అయింది. తెలంగాణ సాహితీ అకాడమీ, హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 2 ను�
ఆధిపత్య భావజాలానికి వ్యతిరేకంగా కవులు కలాలు ఝళిపించాలని ఎమ్మెల్సీ గోరటి వెంకన్న పిలుపునిచ్చారు. పాట సజీవమైనదని, తెలంగాణ రావడానికి పాట ఎంతో తోడైందని చెప్పారు.
తెలంగాణలో సాహిత్యం అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్న తోడ్పాటు అభినందనీయమని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ కొనియాడారు.