సంగారెడ్డి : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కరెంట్ షాక్తో ఓ బాలుడు మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన కంగ్టి మండలం నాగూర్ (బీ) గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామాన�
జనగామ : జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో మంగళవారం జరిగిన పలు వేడుకల్లో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పాల్గొన్నారు. కొడకండ్లలో మహంకాళమ్మ తల్లికి బోన మెత్తారు. అమ్మవారికి బోనం స�
నిజామాబాద్ : స్వాతంత్య్ర సమరయోధులను పోరాట పటిమను గుర్తుచేసుకునేలా వజ్రోత్సవ వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించడం అభినందనీయమని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. స్వా�
నల్లగొండ : స్వాతంత్య్ర స్ఫూర్తిని నేటి తరానికి అందించాల్సిన గురుతరమైన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అందులో భాగంగానే సీఎం కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్ర�
ములుగు : ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరిలో వరద ప్రవాహం మరింత పెరుగుతోంది. మంగపేట మండలం కమలాపురం గ్రామంలోని బిల్ట్ ఫ్యాక్టరీ ఇంటెక్ వెల్ వద్ద గోదావరి ప్రవాహం క్రమంగా పెరుగుతున్నది. నదీ పరీవాహక ప్రాంతం
మహబూబ్నగర్ : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. బాలానగర్ మండలం పెద్ద రేవల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్�
కరీంనగర్ : స్వాతంత్య్రం సిద్ధించి 75 వసంతాలను పూర్తిచేసుకున్న శుభ సందర్భంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా రెపరెపలాడాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాలలో భాగంగా మంగళవా�
దేశదేశాల్లోని ఎన్నారైల మాట ఇదే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాల్సిన తరుణమిదేనని సూచన హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): దేశానికి ప్రత్యామ్నాయ నేత ముఖ్యమంత్రి కేసీఆరేనని ప్రవాస భారతీయులు (ఎన్నారైలు
పెరిగిన మౌలిక సదుపాయాలు, వసతులు సమ్మిళిత అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): పెరుగుతున్న పట్టణ జనాభా, అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు, వసతుల కల్పనకు రాష్ట్ర ప్ర�
జూరాలకు స్వల్పంగా పెరిగిన వరద అమరచింత/శ్రీశైలం/నందికొండ/కేతేపల్లి/మెండోరా, ఆగస్టు 8 : ప్రాజెక్టులకు వరద కొనసాగుతున్నది. సోమవారం సాయంత్రానికి జూరాల ప్రాజెక్టుకు 43 వేల క్యూసెక్కులు ఇన్ఫ్లో, 43,333 క్యూసెక్కుల
విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేసిన మంత్రులు హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): జేఈఈ మెయిన్ ఫలితాల్లో రాష్ట్ర గురుకుల విద్యార్థులు సత్తా చాటారు. రాష్ట్ర గిరిజన, ఏకలవ్య గురుకుల విద్యాలయాల సంస్థ నుం�
జాతీయ స్థాయిలో ర్యాంకులు కరీంనగర్ కలెక్టరేట్, ఆగస్టు 8 : ఐఐటీ-జేఈఈ మెయిన్ 2022 ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యార్థుల హవా కొనసాగింది. వివిధ క్యాటగిరీల్లో జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధిం చి, సత్తాచాటారు. విద్యార�