బండికి బాల్క సుమన్ ప్రశ్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏడేండ్లలో ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేసిందో శ్వేతపత్రం విడుదలచేయాలని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్కి సవాల్ విస�
స్వరాష్ట్రంలోనే చారిత్రక, వారసత్వ ప్రదేశాల అభివృద్ధి రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ నందికొండ, డిసెంబర్ 26: నల్లగొండ జిల్లా నందికొండలో నిర్మాణమవుతున్న బుద్ధవనం తెలంగాణకే మణి�
పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ దేవరకొండ, డిసెంబర్ 26 : కేంద్రం ఇస్తానన్న ఉద్యోగాలు ఎక్కడా పోయాయని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ బీజేపీ నేతలను ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజ
ఇంటింటికీ మంచి నీటి సరఫరాపై ట్విట్టర్లో సీనియర్ జర్నలిస్టు శేఖర్గుప్తా, మంత్రి కేటీఆర్ ఆసక్తికర చర్చ హైదరాబాద్, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ): సీనియర్ జర్నలిస్టు, ది ప్రింట్ వ్యవస్థాపకుడు శేఖర్గు�
ట్రస్మా ఎడ్ఎక్స్ సమ్మిట్లో బోయినపల్లి వినోద్ డిమాండ్ హైదరాబాద్, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ)/కొండాపూర్ : కేంద్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్యావిధానం(ఎన్ఈపీ)పై స్పష్టత ఇవ్వాలని రాష్ట్ర ప్రణాళికా సంఘ�
ఆటా వేడుకల్లో మంత్రులు కిషన్రెడ్డి, ప్రశాంత్రెడ్డి పిలుపు రవీంద్రభారతి, డిసెంబర్ 26: జన్మనిచ్చిన తల్లిని, స్వగ్రామాన్ని, మాతృదేశాన్ని ఎప్పటికీ మరువరాదని కేంద్ర పర్యాటక మంత్రి జీ కిషన్రెడ్డి, రాష్ట్ర
రూ.10 లక్షల వరకు గ్రాంట్ ఫండింగ్ హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ): టెక్నాలజీ స్టార్టప్లే కాకుండా ఆర్థికపరమైన లావాదేవీలు నిర్వహించే బ్యాంకింగ్, ఫైనాన్సింగ్ రంగాల్లో కొత్త ఆవిష్కరణల
హైదరాబాద్, డిసెంబర్ 26 ( నమస్తే తెలంగాణ): రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ హైదరాబాద్లో శీతాకాల విడిది రద్దయింది. ప్రతి ఏటా శీతాకాలంలో సికింద్రాబాద్ పరిధి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో విడిది చేయడం ఆన�
మీ మాట నమ్మాలా? వద్దా? ప్రధాని మోదీకి మంత్రి హరీశ్రావు ప్రశ్న సిద్దిపేట, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): వ్యవసాయ నల్ల చట్టాలపై కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ చేసిన వ్యాఖ్యలపై స్పంద�
కొత్తగా 109 మందికి కరోనా పాజిటివ్ హైదరాబాద్, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొత్తగా మరో మూడు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. రిస్క్ కాని దేశాల నుంచి వచ్చిన ప్రయాణికుల్లో ఇద్దరికి పాజిటివ్గా తేల�
హైదరాబాద్, డిసెంబర్ 26: రాష్ట్రంలో 8 మంది అదనపు ఎస్పీలను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు హోంశాఖ ముఖ్యకార్యదర్శి రవిగుప్తా ఉత్తర్వులు జారీచేశారు. పీ అశోక్ (ఏఎస్పీ, సీఐడీ), ఎస్ మహేందర్ (అడిషనల్ డ�