మూడేండ్లలో మూడు విడతల్లో ప్రభుత్వ పాఠశాలల సమగ్ర అభివృద్ధికి ఉద్దేశించిన పథకానికి మార్గదర్శకాలు జారీ అయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఈ పథకానికి ‘మన ఊరు- మన బడి’గా, పట్టణ ప్రాంతాల్లో ‘మన బస్తీ- మన బడి’గా పేర్�
దేశంలో అనేక రాష్ర్టాలను నిరుద్యోగ సమస్య పట్టిపీడిస్తుంటే, తెలంగాణలో మాత్రం అతి తక్కువ నిరుద్యోగిత రేటు నమోదయ్యింది. జాతీయ సగటుకన్నా అతి తక్కువ రేటును మన రాష్ట్రం నమోదుచేసింది. గత నెలలో రాష్ట్రంలో నిరుద�
బీజేపీ దళిత వ్యతిరేకి అని, ఆ పార్టీ నేతలు దళితబంధుపై అవాకులు, చవాకులు పేలుతున్నారని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. దళితుల పట్ల చిత్తశుద్ధి ఉంటే బీజేపీ రాష్ర్టాల్లో దళిత
విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయడమే ప్రభుత్వ లక్ష్యమని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దేందుకే మన ఊరు-మన బడి కార్యక్రమానికి ముఖ్యమంత్రి కే �
తెలంగాణతో పాటు నేతన్నలకు తీవ్ర అన్యాయం చేస్తున్న కేంద్ర ప్రభుత్వంపై కలిసికట్టుగా పోరాటం చేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, చేనేత, జౌళిశాఖల మంత్రి కే తారకరామారావు పిలుపునిచ్చారు. కేంద్రంలోని నరేంద్రమోదీ ప�
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ 13, 14 తేదీల్లో రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం రాష్ట్ర ప్రభుత్వానికి తాత్కాలిక షెడ్యూల్ పంపించింది.
ఒకనాటి సూపర్ పవర్స్లో ఒకటైన సోవియట్ యూనియన్ ముక్కలవటానికి కారణం ఆ దేశ అంతర్గత, ఆర్థిక సమస్యలు, సోషలిజం గట్రా అని ప్రపంచమంతా అనుకుంటుంది. కానీ, అవన్నీ అలా కలిసిరావడానికి, కమ్ముకురావడానికి తగిన ప్రణాళ�
21 ఏండ్ల కిందటి చరిత్ర పునరావృతమవుతున్నదా? పురిటినొప్పులు పడుతున్న కాలం మరోసారి కొత్త ఉద్యమానికి నాంది పలుకనున్నదా? జాతీయ రాజకీయాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన చరిత్రాత్మక ప్రకటనను చూస్తే అందరి మదిలో మ�
జీవో 21 జారీచేసిన సీఎస్ సోమేశ్ మార్చి 1-15 మధ్య ఆన్లైన్లో దరఖాస్తులు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల హర్షం హైదరాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): ఉద్యోగులు, ఉపాధ్యాయుల పరస్పర బదిలీలకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్సి�
సాంకేతిక సాయంతో నిరంతర నిఘా ‘నమస్తే తెలంగాణ’తో అడిషనల్ డీజీ నాగిరెడ్డి హైదరాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరకు పోలీస్శాఖ పూర్తిస్థాయిలో బందోబస్తు ఏర్పాట్లుచేసింది. ల�
వేల కోట్ల ప్రాజెక్టులకు వేలల్లో కేటాయింపులు లక్ష, పది లక్షల మొత్తాలతో రాష్ర్టానికి మొండిచెయ్యి పెద్దపల్లి, కరీంనగర్, నిజామాబాద్కు రూ.వెయ్యి నల్లగొండ- మాచర్ల, కొండపల్లి-కొత్తగూడెం లైన్లకూ అంతే ఊసేలేని
జమిలి ఎన్నికల ప్రతిపాదన అందుకే రాష్ర్టాల హక్కుల్ని కాలరాస్తున్న కేంద్రం రాజ్యాంగంపై సమీక్షకు మాజీ ప్రధాని వాజపేయి కమిషన్ వేయలేదా? 2002లో కమిషన్ నివేదిక ఏమైంది? రాజ్యాంగంపై చర్చ కొత్తేమీ కాదు ప్రణాళికా �