IT Chief Secretary |ఐటీ పరిశ్రమలో తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా) ప్రత్యేకతను కలిగి ఉందని తెలంగాణ రాష్ట్ర ఐటీ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ ప్రశంసించారు.
ఉగాండా రాజధాని కంపాలాలో ‘తెలంగాణా అసోసియేషన్ అఫ్ ఉగాండా’ అద్వర్యంలో , ‘తిరుమల తిరుపతి దేవస్తానం- ఉగాండా’ ప్రాంగణం లో ఘనంగా బతుకమ్మ పండుగ సంబురాలు జరుపుకున్నారు.
Contract works| తెలంగాణ అభివృద్ధికి ఆటంకంగా ఉన్న మోదీ వద్ద కాంట్రాక్ట్ పనులను దక్కించుకోవాడానికే రాజగోపాల్రెడ్డి బీజేపీలో చేరారని రాష్ట్ర మంత్రి జగదీష్రెడ్డి ఆరోపించారు.
Crime news | ఈత సరదా నలుగురు విద్యార్థుల నిండు ప్రాణాలను బలితీసుకుంది. చెరువులో పడి విద్యార్థులు మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన యాచారం మండలంగొల్లగూడ గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది.
: అహింస, సత్యాగ్రహం, అనే, మూడు ఆయుధాలతో బ్రిటిష్ వారిపై పోరాటం చేసి విజయం సాధించిన గొప్ప యోధుడు గాంధీజీ అని కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్ రెడ్డి అన్నారు.
MLA Chirumurthy |: టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం పొందిన కుటుంబాలకు అందించే బీమా సౌకర్యం వారి కుటుంబాలకు భరోసానిస్తుందని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.
విదేశీ విద్యార్థులను మన దేశానికి రప్పించేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కీలక నిర్ణయం తీసుకొన్నది. సూపర్న్యూమరీ కోటాలో విదేశీ విద్యార్థులకు అదనంగా 25% సీట్లను పెంచుకొనే అవకాశం కల్పించింద�
నాటు కోడి మాంసానికి నగరాల్లో డిమాండ్ పెరుగుతున్నది. ఫారం కోళ్ల కన్నా పెరటికోళ్ల పెంపకం ఎక్కువగా లాభదాయకంగా ఉండటంతో గ్రామీణులు వాటి పట్ల మొగ్గుచూపుతున్నారు.
కేంద్ర మంత్రి కిషన్రెడ్డి పరిధిలోని పురావస్తుశాఖలో శిలాశాసనాల డిజిటలీకరణ కాంట్రాక్టును అప్పగించడంలో నిబంధనలు పాటించలేదని హైదరాబాద్కు చెందిన ప్రముఖ ఫొటోగ్రాఫర్ రవీందర్రెడ్డి (రవి ప్రెస్ ఫొటో) హ�
తిరుమల, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): తిరుమల వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన శనివారం రాత్రి 7 గంటలకు విశేషమైన గరుడవాహనంపై శ్రీ మలయప్ప స్వామి భక్తులకు దర్శనమిచ్చారు.