నల్లగొండ : సెల్ఫీ పిచ్చిలో పడి యువత నిండు ప్రాణాల్ని బలితీసుకుంటున్నారు. సోషల్ మీడియాలో క్రేజ్ సంపాదించడానికి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. నల్లగొండ జిల్లా డిండి ప్రాజెక్ట్ వద్ద హైదరాబాద్లోని ఎ
అమెరికా : అమెరికాలోని ఇర్వింగ్ సిటీలో గల రివర్ సైడ్ విలేజ్ కమ్యూనిటీలో వినాయక చవితిని కమ్యూనిటీ సభ్యులు ఘనంగా జరుపుకున్నారు. ప్రతిరోజు సంప్రదాయ, ఆటపాటలతో హోరెత్తించారు. సాంస్కృతిక కార్యక్రమాలలో పిల్లల�
పెద్దపల్లి సెప్టెంబర్ 9 : కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ గురుకులాల్లో విద్యార్థులు ఉత్తమ ప్రతిభ చాటి అద్భుత ఫలితాలు సాధిస్తున్నారని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రశంసించారు. శుక్రవార�
కుమ్రం భీం ఆసిఫాబాద్ : జిల్లాలోని పాఠశాలలు, వసతి గృహాల్లో విద్యనభ్యసిస్తున్న ప్రతి విద్యార్థి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా �
కామారెడ్డి : తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలపై బీజేపీ నాయకులు ఢిల్లీలో ఒకమాట, రాష్ట్రానికి వచ్చినప్పుడు ఒక మాట మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. కామారెడ్డి నియోజికవర్గం
మహబూబ్నగర్ : జిల్లా నుంచి పేదరికం పారద్రోలి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాకుండా.. జిల్లాను సస్యశ్యామలం చేయడమే తమ లక్ష్యమని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శుక్రవారం ఆయన మహబూబ్నగర్ జి�
వనపర్తి : ఉచిత చేప పిల్లల పంపిణీతో మత్స్యకారులకు ఉపాధి దొరుకుతుందని వ్యవసాయ శాఖామంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. శుక్రవారం శ్రీరంగాపూర్ మండలం రంగ సముద్రం జలాశయం, పెబ్బేరు మండలం మహాభూపాల సముద్రంలో చేపపిల్�
న్యూఢిల్లీ : ప్రజాకవి కాళోజీ 108వ జయంతి వేడుకలు న్యూఢిల్లీ తెలంగాణ భవన్లోని అంబేద్కర్ ఆడిటోరియంలో ప్రజాకవి కాళోజీ నారాయణ రావు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఢిల్లీలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యే�
నిర్మల్ : ప్రత్యేక తెలంగాణ కావాలి, రావాలి అని తన జీవితాన్ని తెలంగాణ కోసం త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి కాళోజీ నారాయణరావు అని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ప్రజా కవి, పద్మ విభూషణ్ కాళోజ
నల్లగొండ : నవరాత్రులు విశేష పూజలందుకున్న గణనాథుల నిమజ్జానానికి ఉమ్మడి నల్లగొండ జిల్లా ముస్తాబైంది. నల్లగొండ పట్టణంలోని హనుమాన్నగర్లో గల ఒకటో నంబర్ వినాయకుడి వద్ద మంత్రి జగదీష్ రెడ్డి ప్రత్యేక పూజలు �
సూర్యాపేట: గవర్నర్ తమిళిసై పై విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి మరో మారు ఫైర్ అయ్యారు. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఆరోపణలు చేయడం గవర్నర్కు ఫ్యాషన్గా మారింది. ఇది సరైంది కాదు అన్నారు. గవర్న
మంచిర్యాల జిల్లాలో బీజేపీ తలకిందులైంది. భారతీయ జనతా పార్టీ చేపట్టిన 'ప్రజల గోస - బీజేపీ భరోసా' కార్యక్రమంలో అపశృతి జరిగింది. నాయకులు, కార్యకర్తలంతా కలిసి ఆ పార్టీ జెండాను ఎగిరేయగా, అది తలకిందు
75 ఏళ్ల స్వాతంత్య్ర భారత చరిత్రలో ఎవ్వరూ చేయనివిధంగా బీసీలకు సీఎం కేసీఆర్ మేలు చేస్తున్నారని, దాదాపు రూ. ఎనిమిది వేల కోట్ల మార్కెట్ విలువ గల భూమిని బడుగు, బలహీన బీసీ వర్గాలకు కేటాయించారని ర