అవాస్తవాలు మాట్లాడుతున్న బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన కంటి వెలుగులో కంటి పరీక్షలు చేయించుకోవాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సూచించారు.
కంటి వెలుగు కార్యక్రమాన్ని పంజాబ్,ఢిల్లీ రాష్ట్రాల్లో కూడా అమలు చేస్తామని ఆ రాష్ట్రాల సీఎం లు ప్రకటించడం ద్వారా తెలంగాణ ప్రభుత్వ ఖ్యాతి దేశ వ్యాప్తంగా పెరిగిందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ�
BRS | దేశ చరిత్రలో ఒక మహత్తర ఘట్టం ఖమ్మం వేదికగా ఆవిష్కృతమైంది. ఒకప్పుడు ఇందిరాగాంధీ వ్యతిరేక ఉద్యమం గుజరాత్ నుంచి ప్రారంభమైనట్టే, ఇప్పుడు ప్రజా వ్యతిరేక బీజేపీని గద్దె దింపే పోరాటం తెలంగాణ నుంచి ఆరంభమైం
జిల్లాలోని కోట్ పల్లి ప్రాజెక్ట్ వద్ద విహార యాత్రకు వెళ్లిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడం బాధాకరమని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.