Bus Yatras | బీజేపీ(BJP) ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు ఈ నెల 17 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా చైతన్య బస్సు యాత్ర(Bus Yatras)లు చేపడుతున్నట్లు సీపీఎం(CPM) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్
BJP | వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ‘బీజేపీ హటావో..దేశ్కి బచావో ’ నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని సీపీఐ (CPI) జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి ఆ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
Telangana Police | రాష్ట్రంలో పోలీస్ శాఖ అమలు చేస్తున్న వినూత్న విధానాలను ఇతర రాష్ట్రాల పోలీస్ అధికారులు అధ్యయనం చేసి వారి రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారని డీజీపీ (DGP) అంజనీ కుమార్ వెల్లడించారు.
Employment | రాష్ట్ర ప్రభుత్వం యువత ఉపాధి కల్పన(Employment Generation)కు పెద్దపీట వేస్తుందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న(MLA, Jogu Ramanna) అన్నారు.
Minister Jagadish Reddy | తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, మాజీ పార్లమెంట్ సభ్యులు బీమిరెడ్డి నర్సింహ రెడ్డి స్ఫూర్తితో ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) నేతృత్వంలో తెలంగాణలో ఆకలి కేకలు మటుమాయమయ్యాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మం�
Welfare | దివ్యాంగుల సంక్షేమానికి(welfare of disabled) ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి (MLA Gandra Venkata Ramana Reddy)అన్నారు.
Funeral మాజీ మంత్రి, సీబీఐ మాజీ డైరెక్టర్ విజయ రామారావు (Vijaya Ramarao) అంత్యక్రియలు (Funeral) బుధవారం హైదరాబాద్ జూబ్లీ హిల్స్ మహా ప్రస్థానంలో అధికారిక లాంఛనాలతో పూర్తయ్యాయి.
Minister Indrakaran Reddy | బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పి కొట్టాలని రాష్ట్ర అటవి, న్యాయ శాఖ మంత్రి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి(Minister Indrakaran Reddy) పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
BRS Meetings | ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ(Development and welfare) కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు బీఆర్ఎస్(BRS) ఆత్మీయ సమావేశాలను నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్(Minister Talasani) వెల్లడిం�
Integrated Markets | కరీంనగర్(Karimnagar) పట్టణంలోని నాలుగు ప్రాంతాల్లో నిర్మిస్తున్న సమీకృత మార్కెట్లు మరో మూడునెలలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర బీసీ, సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆదేశించా�
Minister Satyavati Rathore |రాష్ట్రంలో 50 శాతం మంది మహిళలు వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని వీరికి ఆరోగ్య రక్షణ కల్పిస్తూ ప్రభుత్వం ఆరోగ్య మహిళ పథకానికి శ్రీకారం చుట్టిందని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ �