లోక్సభ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ గెలువబోతున్నాడని తెలిసి.. బీఆర్ఎస్ను దెబ్బ కొట్టేందుకు సీఎం రేవంత్రెడ్డి ఆదేశాల మేర కు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కుట్రలు చేస్తున్నారని ఆర్మూ�
రాజ్యాంగానికి విరుద్ధంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను ఎలా కల్పించారో బీజేపీ చెప్పాలని, వాటిని వెంటనే రద్దుచేసి బలహీనవర్గాలకు పంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ శుక్రవార�
ఉస్మానియా యూనివర్శిటీ (ఓయూ) సర్క్యులర్కు సంబంధించిన కేసులో బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్కు షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. ఈ మేరకు నాంపల్లిలోని 8వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజ�
విజయ డెయిరీ యాజమాన్యం పాల రైతులకు 15 రోజుల బిల్లులను చెల్లించింది. శుక్రవారం రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులను జమ చేసింది. ‘పాల డబ్బులు ఎప్పుడిస్తారు’ అనే శీర్షికన శుక్రవారం ‘నమస్తే తెలంగాణ’ మెయిన్ పేజీలో �
తనతోపాటు సీఎం అయ్యే అర్హత కోమటిరెడ్డి వెంకట్రెడ్డికే ఉన్నదన్న రేవంత్రెడ్డి వ్యాఖ్యలను లైట్ తీసుకుంటున్నట్టు మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి స్పష్టంచేశారు. భువనగిరి ఎన్నికల ప్రచారంలో ఇటీవల రేవంత్రె
మంత్రి కొండా సురేఖ తనపై చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని వరంగల్ జిల్లా గీసుగొండ ఎంపీపీ భీమగాని సౌజన్య పేర్కొన్నారు. బుధవారం కోటగండి సాయిబాబా, మైసమ్మ తల్లి ఆలయం వద్ద ఆమె తడి బట్టలతో ప్రమాణం చేశారు. ఈ సందర్భం
ఇంటర్ మొదటి విడత అడ్మిషన్ల షెడ్యూల్ విడుదలైంది. 2024 -25 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు గురువారం నుంచే దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఆయా కాలేజీల్లో ఈ నెల 31వరకు విద్యార్థులు దరఖాస్తులను అందజేయవచ్చు. జూన్ 1 న
పైగా భూముల వివాదంపై మధ్యంతర పిటిషన్ను పరిషరించకుండా ఆ భూముల దస్తావేజును రద్దుచేస్తూ సివిల్ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు రద్దు చేసింది. మధ్యంతర పిటిషన్ను పరిష్కరించాకే తుది తీర్పు ఇవ్వాలని సివిల�
2023 జనవరి 10 నాటికి గోదావరి బేసిన్లోని ప్రాజెక్టుల్లో ఉన్న నీటి నిల్వలు 173.36 టీఎంసీలు. 2024, జనవరి 10 నాటికి ఇవే ప్రాజెక్టుల్లో ఉన్న నీటి నిల్వలు 167.24 టీఎంసీలు.
గాంధీభవన్లో సోమవారం నిర్వహించిన హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సమావేశం రసాభాసగా జరిగింది. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఇన్చార్జి, ఏఐసీసీ కార్�
తెలంగాణ రాష్ర్టానికి కేసీఆరే శ్రీ రామ రక్ష అని, ఆయన హయాంలోనే అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ స్పష్టం చేశారు. నార్నూర్ మండలంలోని చోర్గావ్ గ్రామం�
కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలో ఏర్పాటైన కమిషన్, సోమవారం నుంచి న్యాయవిచారణ ప్రారంభించింది. ఇందులో భాగంగా జస్టిస్ ఘోష్ నేడు మేడిగడ్డను పరిశీలించనున్నారు.
కొంత మంది రైతుల బ్యాంకు ఖాతాల వివరాలు సరిగా లేకపోవడంతోనే రైతు బంధు డబ్బులు తిరిగి వెనక్కి వచ్చాయని వ్యవసాయ శాఖ తెలిపింది. ఈ నెల 1న నమస్తే తెలంగాణ పత్రికలో ‘రైతుబంధు రివర్స్' శీర్షికన ప్రచురితమైన కథనానిక�
కాంగ్రెస్ సర్కార్ రైతు భరోసా ఇచ్చినట్టు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి ప్రకటించారు. బీఆర్ఎస్ నల్లగొండ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డిని గ�