కాంగ్రెస్ ఏడాది పాలనలో 400 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేదని రాష్ట్ర వ్యవసాయశాఖ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ధ్వజమెత్తారు. రైతు ఆత్మహత్యలన్నీ సర్కారు హ
Software engineer | అతనో సాఫ్ట్వేర్ ఇంజినీర్(Software engineer) రూ.లక్షలకు లక్షల జీతాలు. సంఘంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ అనే గౌరవం. వస్తున్న లక్షల జీతాలు, సంఘంలో లభించే గౌవరం కాదనిడ్రగ్స్(Drugs) వ్యాపారం చేసి మరింతగా సంపాదించాలన�
KTR | రేపటి కేటీఆర్ నల్లగొండ పర్యటన రద్దు అయింది. కాగా, కాంగ్రెస్ సర్కార్ రైతులకు ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నల్లగొండలో బీఆర్ఎస్ (BRS) పార్టీ తలపెట్టిన రైతు మహాధర్నాకు (Rythu Mahadharna) పోలీ�
Telangana Jagruthi | 75వ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈనెల 26 తేదీన తెలంగాణ జాగృతి (Telangana Jagruthi) విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ‘గణతంత్ర భారత్ - జాగ్రత్త భారత్’ పేరిట హైదరాబాద్లోని తెలంగాణ సారస్వత పరిషత్లో సెమినా�
Suryapet | రాష్ట్రంలోని గురుకులాల్లో విద్యార్థుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వ నిర్లక్ష్యంతో విద్యార్థుల ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్నాయి.
MLA Madhavaram | హౌసింగ్ బోర్డు లేఆవుట్ ప్రకారం కమ్యూనిటీ అవసరాల కోసం వదలిన 10 శాతం స్థలాలను ప్రజలకు చూపించాలి. ప్రజల ఆస్తులను అమ్ముతే ఊరుకునేది లేదని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(MLA Madhavaram )హెచ్చరించారు.
Haragopal | రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి వదులుకొని ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా చూసుకోవాలి. ప్రభుత్వం ప్రజలు ఆహ్వానించే పరిశ్రమలు తీసుకురావాలి కానీ ప్రజలు వ్యతిరేకించే పని అభివృద్ది కాదని పౌరహక్కుల నేత ప్�
Nagarkurnool | కాంగ్రెస్ ప్రభుత్వం నిరంకుశంగా పాలిస్తున్నది. చిన్నపాటి నిరసనను కూడా తట్టుకోలేకపోతున్నది. మైనింగ్కు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న ప్రొఫెసర్ హరగోపాల్, ప్రజా సంఘాల నాయకులను పోలీసులు అరెస్ట్ చేశా�
Suryapet | కాంగ్రెస్ పాలనలో పంటలను రక్షించుకునేందకు రైతులు రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు చేపడుతున్నారు. సూర్యాపేట జిల్లాలో గోదావరి జలాలు విడుదల చేయాలని రహదారిపై రైతులు రాస్తారోకో చేపట్టారు.
Jagadish Reddy | ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా రైతు మహాధర్నా చేపట్టి తీరుతామని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు.
Narayanapur reservoir | పంటలు ఎండిపోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. పంటలకు నీళ్లిచ్చి ఆదుకోవాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రైతుల పక్�
Jagithyala | వైద్య వృత్తికే కళంకం తెచ్చేలా ప్రవర్తించారు జగిత్యాల జిల్లా ప్రభుత్వ దవాఖాన సిబ్బంది. ఓ రోగి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నా పట్టించుకోకపోవడం పలువురిని కలిచవేసింది.
అనారోగ్యంతో దవాఖానలో చేరే పోలీసులు, వారి కుటుంబ సభ్యులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం పోలీసు ఆరోగ్య భద్రత పథకా న్ని ద్వారా ఆపన్నహస్తం అందించింది. ఎవరైనా పోలీసులు, వారి కుటుంబ సభ్యులు ద వాఖానలో చేరితే రూపాయి ఖ�
గాంధీ కుటుంబాన్నే నమ్ముకొని కాంగ్రెస్ జెండాను మోసిన అసలైన నేతలను పక్కకు నెట్టి, జెండాలు మార్చిన వలస నేతలు రాత్రికి రాత్రే నామినేటెడ్ పోస్టులను ఎగురేసుకుపోన్నారని ఆ పార్టీ నేతలు ఆందోళనలో ఉన్నారు.