Jagadish Reddy | రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుంది. అందులో పోలీస్ వ్యవస్థ కూడా భాగం అవ్వడం దురదృష్టకరమని మాజీ మంత్రి,సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(Jagadish Reddy )అన్నారు. తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొనతం దిల�
Indrasena Reddy | రైతులు సేంద్రియ వ్యవసాయ పద్ధతులపై దృష్టి సారించాలని త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి గ్రామంలో సొల్లేటి జయపాల్ రెడ్డికి చెందిన అభినవ రెడ్
Mayor Vijayalakshmi | ఉప్పల్ నల్లచెరువు పరిశీలించడానికి వచ్చిన జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి (Mayor Vijayalakshmi)కి చేదు అనుభవం ఎదురయింది మేయర్ విజయలక్ష్మిపై ఉప్పల్(Uppal) వాసులు తిరగబడ్డారు. గణేష్ ఉత్సవాల సందర్భంగా ఉప్పల్ �
Fox Sagar pond | చేపల వేట(Fishing) ఓ వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చింది. స్నేహితుల చేపల వేటకు వెళ్లి చెరువులో పడి ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. ఈ విషాదకర సంఘటన బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి ఫాక్స్ సాగర్ చెరువులో(Fox Sagar pond) చోటు చేసుక�
Army helicopter | నల్లగొండ(Nallagonda) జిల్లాలోఆర్మీ హెలికాప్టర్(Army helicopter) అత్యవసరంగా ల్యాండ్ (Emergency landing అవడం స్థానికంగా కలకలం రేపింది. చిట్యాల పట్టణ శివారులోని వనిపాకల గ్రామంలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హె�
SRSP | శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్కు(SRSP) భారీ వరద(Huge Flood) కొనసాగుతున్నది. ఎగువ మహారాష్ట్ర, గోదావరి పరివాహక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు(Heavy rains) ఎస్సారెస్పీకి భారీగా వరద వస్తోంది.
ప్రస్తుతం 2 లక్షల 25 వేల క్యూసెక్�
Dharna | ఉపాధ్యాయ దీనోత్సవం రోజునే విద్యార్థులు ఉపాధ్యాయులు కోసం ధర్నా చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే..గౌలిదొడ్డిలోని(Gowlidoddi) సాంఘిక సంక్షేమ శాఖ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(Social Welfare School) విద్యార్థుల ఆందోళనకు దిగాకు.
Nizamsagar | రాష్ట్రంలో వానలు (Heavy rains) దంచికొడుతున్నాయి. కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జలాశాయాలు నిండు కుండలను తలిపిస్తున్నాయి. కామారెడ్డి జిల్లాలోని భారీ నీటి పారుదల ప్రాజెక్టు నిజాం సాగర్(Nizamsagar) నుంచి
Padi Kaushik Reddy | కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో(BRS MLAs) సహా పోలీస్ అధికారులందరి ఫోన్లు ట్యాపింగ్(Phone tapping) చేస్తున్నదని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Padi Kaushik Reddy) ఆరోపించారు. కరీంనగర్ జిల్లా జమ్మికు
ఖమ్మం జిల్లా మున్నేరు పరీవాహక ప్రాంతాల ప్రజలకు ఇంకా వరద కష్టాలు తీరనేలేదు. ఇంట్లోని వస్తువులన్నీ కొట్టుకుపోయి, ఇంటి నిండా బురద పేరుకుపోయినా అంతులేని ఆవేదనను దిగమింగుకుంటూ ఇళ్లను శుభ్రం చేసుకుంటున్నార�
రాష్ర్టాన్ని ముంచెత్తిన వదరల కారణంగా లక్షలాది కుటుంబాలు సర్వస్వం కోల్పోయాయి. తినడానికి తిండిలేక, నిలువ నీడ లేక బాధితులు అల్లాడిపోతున్నారు. వారికి తక్షణ సాయం అందించాల్సిన ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తుం�
ఖమ్మం జిల్లాలోని మున్నేరు వరద ముంపు ప్రాంతాల్లో బుధవారం పర్యటించిన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చుక్కెదురైంది. సాక్షాత్తూ సొంత నియోజకవర్గంలోనే నిరసన సెగ తగిలింది.
‘వర్షాలు, వరదల నేపథ్యంలో మూడు రోజులుగా కంటిమీద కునుకు లేకుండా పనిచేస్తున్నా’ అంటూ సీఎం రేవంత్రెడ్డి చెప్పినదంతా అబద్ధమేనా? కుంభవృష్టితో చిగురుటాకులా వణుకుతున్న జిల్లాలపై సమీక్షించాల్సిందిపోయి ఆయన స