Asha workers | అఖిలభారత కమిటీ పిలుపు మేరకు ఆశా కార్యకర్తలు మండలంలోని ఆరోగ్య కేంద్రాల(Health centers) వద్ద కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ ప్లే కార్డ్స్ ప్రదర్శించి శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు.
Bio-mining | ట్టణంలోని కల్లూరు రోడ్ లో గల డంపింగ్ యార్డులో జరుగుతున్న బయో మైనింగ్ చెత్త శుద్ధీకరణ ప్రక్రియను మున్సిపల్ కమిషనర్ రామకృష్ణ శుక్రవారం పరిశీలించారు.
Road accident | శంకరపట్నం మండల కేంద్రంలోని ఓవర్ బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. రెండు బైకులను ఓ కంటైనర్ ఢీకొన్న ప్రమాదంలో ఓ బాలుడు మృతి చెందగా మరో ముగ్గురికి గాయాలు అయ్యాయి.
AI tools | ఏఐ టూల్స్, డిజిటల్ వనరులను ఉపయోగించి విద్యార్థులు తమ వ్యాపార ఆలోచనలకు పదను పెట్టాలని డిజిటల్ కనెక్ట్ వ్యవస్థాపకుడు, సీఈవో నిఖిల్ అన్నారు.
Rizwan Bhasha | వేసవిని దృష్టిలో ఉంచుకొని గ్రామాల్లో సాగునీటికి(Irrigation water) తాగునీటికి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా అధికారులను ఆదేశించారు.
Arun Kumar Jain | అమృత్ భారత్ పథకంలో భాగంగా కరీంనగర్ రైల్వే స్టేషన్ లో చేపడుతున్న ఆధునికీకరణ పనుల్లో వేగం పెంచాలని దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ అధికారులను ఆదేశించారు.
Electric shock | విద్యుత్ వైర్ తో చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి(Man dies ) చెందిన సంఘటన మండలంలోని కొమ్ములవంచ గ్రామంలో చోటు చేసుకు కుంది.
Mission Bhagiratha | ఎగ్లాస్పూర్ గ్రామంలో మిషన్ భగీరథ నీటి కోసం ప్రజలు అధికారులను నిలదీశారు. వారం రోజులుగా నీళ్లు లేక సతమతం అవుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.