KTR tweet | కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మరోసారి నిప్పులు చెరిగారు. శ్రీలంకలో అదానీ ప్రాజెక్టుపై ఆయన వ్యంగ్యంగా స్పందించారు.
Minister KTR | సాయం చేస్తామని నేతలు హామీలు ఇస్తుంటారు. ఆ తర్వాత బాధితులు కాళ్లరిగేలా అధికారుల చుట్టూ తిరిగితే తప్ప ఆ హామీ నెరవేరదు. కానీ బీఆర్ఎస్ నేతలు అలా కాదు. ముఖ్యంగా మంత్రి కేటీఆర్ (Minister KTR) మరీ స్పెషల్. ఆయన ఏద
KTR Retweet | ప్రజలు ఎన్నుకున్న బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోసేందుకు, ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి ఫిరాయింపులను ప్రోత్సహించేందుకు, ప్రతిపక్ష పార్టీలను వేధించేందుకు కేంద్ర ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు �
Minister Harish Rao | సీపీఆర్ చేయడం ద్వారా ఒక మనిషి అమూల్యమైన ప్రాణాలను కాపాడి కానిస్టేబుల్ రాజశేఖర్ గొప్ప పనిచేశారని మంత్రి హరీష్ రావు ప్రశంసించారు. వచ్చే వారం తెలంగాణ ప్రభుత్వం ఫ్రంట్లైన్ ఉద్యోగులు, కార్యకర
పేదల తిరుపతిగా పేరుగాంచిన మన్యంకొండ దేవస్థానం వద్ద శాంతానారాయణగౌడ్, లక్ష్మీ వేంకటేశ్వరస్వామి చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత సామూహిక వివాహాలు నిర్వహించాలని సంకల్పించినట్లు ఎక్సైజ్, క్�
తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చి, విద్యార్థులకు సకల సదుపాయాలతో నాణ్యమైన విద్యను అందించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం 'మన ఊరు-మన బడి' పేరుతో ఒక బృహత్తర పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది.
కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న పార్థివదేహానికి రాష్ట్ర మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులర్పించారు. ఇవాళ మధ్యాహ్నం సాయన్న నివాసానికి వెళ్లి ఆయన పార్థివదేహంపై పుష్పాగుచ�
రాష్ట్ర ప్రజల ఆరోగ్య ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలంగాణ ఆర్థిక, ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీష్రావు చెప్పారు. ఇవాళ హైదరాబాద్లోని పేట్ల బురుజు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో జర
అదానీ కుంభకోణం, హిండెన్బర్గ్ నివేదిక గురించి కనీస ప్రస్తావన చేసే దమ్ము కూడా లేదుగానీ, అదానీ మోసాలపై ప్రధాని మోదీ సమాధానం చెప్పాలంటూ బిలియనీర్ జార్జ్ సోరోస్ చేసిన కామెంట్స్పై మాత్రం ఉలిక్కి పడుతు�
ప్రజా సంక్షేమంలో ఎప్పుడూ ముందుండే బీఆర్ఎస్ ప్రభుత్వం.. కరీంనగర్ జిల్లాలోని వేములవాడ పట్టణ ప్రజలు, పరిసర గ్రామాల రైతుల కోసం అత్యాధునిక హంగులతో రెండు అంతస్తుల్లో కూరగాయల మార్కెట్ను నిర్మించింది.
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో బయ్యారం స్టీల్ ప్లాంట్ను ఏర్పాటు చేయకుండా కేంద్ర ప్రభుత్వం మాట తప్పిందని బీఆర్ఎస్ నేత, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ మన్నె క్ర�
గత పాలకులు ఇక్కడ గంజాయి పండించి డబ్బులు సంపాదించుకున్నారని మంత్రి హరీష్రావు విమర్శించారు. నారాయణఖేడ్ గతంలో వలసలకు కేంద్రంగా ఉండేదని, ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి పనుల కోసం నారాయణ ఖేడ్కు వలస వస్తున్న�
ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ రంగంలో అన్ని విధాలుగా ముందుకు వెళ్తున్నదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.
తొమ్మిది సంవత్సరాల క్రితం సరిగ్గా ఇదే రోజు చరిత్ర సృష్టించబడిందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్రావు ట్వీట్ చేశారు. 2014 ఫిబ్రవరి 18న లోక్సభలో తెలంగాణ బిల్లుకు ఆమోదం లభించిన సందర్భాన్ని మంత్రి ట్విటర్లో �
మెడికల్ కాలేజీల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందని, ఆ అన్యాయంపై తాము కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నామని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు.