Caste census | వెనుకబడిన తరగతులకు న్యాయం చేయాలనేదే తమ ఆకాంక్ష అని మంత్రి (Minister) ఉత్తమ్ కుమార్రెడ్డి (Uttam Kumar Reddy) చెప్పారు. రాహుల్గాంధీ ఆకాంక్ష మేరకు రాష్ట్రంలో సామాజక, కులగణన సర్వే చేపట్టామని తెలిపారు.
Raidurgam | హైదరాబాద్ రాయదుర్గంలోని అత్యంత ఖరీదైన ప్రభుత్వభూమిని ప్రయివేట్ వ్యక్తులకు చెందిన భూమిగా రికార్డులు సృష్టించి, దానిని కారుచౌకగా ఒక బిగ్షాట్కు విక్రయిస్తున్న వ్యవహారమొకటి బట్టబయలైంది.
సంగారెడ్డి జిల్లా కొల్లూర్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల ఎంతో బాగున్నాయని కేంద్ర హౌసింగ్ శాఖ జాయింట్ సెక్రటరీ కుల్దీప్నారాయణ్ ప్రశంసించారు.
Minister Ponnam Prabhakar | తెలంగాణ బీసీ, రవాణాశాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం తిరుమలలోని వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.
Konda Surekha | వ్యవసాయం పేరుతో పోడు చట్టాలకు విరుద్ధంగా పోడు భూములను సాగుచేసే వారిపై కఠిన చర్యలు తప్పవని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హెచ్చరించారు. పోడు రైతుల ప్రయోజనాలు దెబ్బతినకుండా, �
Rajanarsimha | 317 జీవో బాధితులు రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహను హైదరాబాదులోని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా తమ సమస్యలను పరిష్కరించాలని వారు విజ్ఞప్�
Bharat Ratna | భారత దేశపు మాజీ ప్రధానమంత్రి, దివంగత పీవీ నరసింహరావును భారతరత్న వరించడం యావత్ తెలంగాణ గర్వించదగ్గ విషయమని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్రావు తన X (ఎక్స్) ఖాతాలో పేర్కొన్నారు. పీవీ బహుముఖ ప్రజ్ఞా
Minister Thalasani | రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగాలంటే కారు గుర్తుపై ఓటేసి BRS పార్టీని మరోసారి గెలిపించాలని హైదరాబాద్ నగర ఓటర్లకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్ర�
Harish Rao | కాంగ్రెసోళ్లు ఈ దఫా రైతుబంధు వెయ్యొద్దని లొల్లివెట్టిండ్రని, అంతటితో ఆగక రైతుబంధు వేయకుండా తెలంగాణ ప్రభుత్వాన్ని అడ్డుకోవాని ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసిండ్రని మంత్రి హరీశ్రావు విమర్శించార�
KTR | మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు కాంగ్రెస్ పార్టీ చాలా అన్యాయం చేసిందని, ఆయనను తీవ్రంగా అవమానించిందని, ఈ చరిత్ర గురించి కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీకి ఏ మాత్రం అవగాహన లేక�
Harish Rao | బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రైతుల పాలిట శత్రువులని మంత్రి హరీశ్రావు అన్నారు. రైతులకు మంచి జరగాలనే ఉద్దేశంతో వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ యూపీఏ హయాంలో కేంద్రానికి ఒక నివేదిక సమర్పించార
Minister KTR | కాంగ్రెస్ పార్టీ మాటలు నమ్మవద్దని, కాంగ్రెస్ను నమ్మి ఓటేస్తే మోసపోతమని మంత్రి కేటీఆర్ అన్నారు. అభివృద్ధి కొనసాగాలంటే వేములవాడ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాలని ప
Minister KTR | కాంగ్రెస్, బీజేపీలపై తెలంగాణ మంత్రి కేటీఆర్ విమర్శల వర్షం గుప్పించారు. గతంలో కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కోసం చేసిందేమీ లేదని, ఇప్పుడు సిగ్గులేకుండా ఒక్కఛాన్స
Minister KTR | కాంగ్రెస్ పార్టీ 60 ఏండ్లు దేశంలో, రాష్ట్రంలో అధికారంలో ఉండి ఏమీ చేయలేదని.. ఇప్పుడు గెలిపిస్తే అది చేస్తం, ఇది చేస్తం అని పార్టీ నేతలు కోతలు కోస్తున్నరని మంత్రి కేటీఆర్ విమర్శించారు. వేములవాడ నియోజ�