జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) హైదరాబాద్లోని గన్పార్క్లో (Gunpark) తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. అమరవీరులకు పుష్పా�
తెలంగాణ ఏర్పడిన ఈ తొమ్మిదేళ్లలో ఎంతో అభివృద్ధి సాధించామ ని, దేశానికే ఆదర్శంగా నిలిచామని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో జరిగిన ప్రగతిని వివరించేందుకే దశా బ్ది ఉత్సవాలను �
తెలంగాణ ఏర్పాటుతోనే నగరాభివృద్ధికి వందల కోట్ల నిధులు వచ్చాయని, దీంతో నగరం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు.
MLC Kavitha | హైదరాబాద్ : తెలంగాణ అమరవీరులను అవమానించే సంస్కృతి మాది కాదు.. పూజించే సంస్కృతి మాది అని భారత్ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు.
తెలంగాణ సాధనోద్యమం ప్రపంచ ప్రజాఉద్యమాల చరిత్రలోనే సమున్నతమని, ప్రజాస్వామిక పోరాటాలకు తలమానికమని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. మన అమరుల ఆశయం కేవలం స్వపరిపాలన మాత్రమే కాదని, సుపరిపాలన ఫలాలను సమస్త ప్రజల
ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు బిల్లు ఆమోదం పొందిన తర్వాత ఢిల్లీ నుంచి తొలిసారి 2014 ఫిబ్రవరి 28న హైదరాబాద్ గడ్డపై అడుగుపెట్టిన కేసీఆర్ నేరుగా గన్పార్క్లోని అమరుల స్థూపాన్ని సందర్శించి, ఘననివాళులర్పించారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అసువులు బాసిన త్యాగధనులకు వేల వేల వందనాలు... అరవై ఏండ్ల తెలంగాణ అస్తిత్వ ఉద్యమాలలో మీ పోరాటం, అమరం.. అజరామరం...మీ త్యాగం.. మీ త్యాగస్ఫూర్తి నిరూపమానం. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆక�
తెలంగాణ అమర వీరుల స్మృతి చిహ్నం! అంతర్జాతీయ ప్రమాణాలతో కట్టిన స్మారకం.అమర వీరుల ఆత్మలకు శాంతి చేకూర్చేలా, తరతరాలకు స్ఫూర్తి రగిల్చేలా దీన్ని తీర్చి దిద్దారు. ఫ్లోరింగ్ నుంచి ఐదంతస్తుల ఉపరితలం మీద నిరంత
స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో ఆసువులు బాసిన తమవారి త్యాగం వృథా కాలేదని.. ఉద్యమ నేత సీఎం కేసీఆర్ అమరవీరుల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగిస్తూ రాష్ర్టాన్ని అభివృద్ధి చేస్తున్నారని తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్�
హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్లోని గన్పార్క్ (Gun Park) దగ్గర తెలంగాణ అమరవీరులకు (Telangana Martyrs) ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ఘనంగా నివాళులర్పించారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణ త్యాగాలు చేసిన వీరుల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నగరం నడ్డి బొడ్డున ఉన్న లుంబినీ పార్కులో నిర్మిస్తున్న అమరవీరుల
అమరవీరులకు నివాళులర్పించిన సీఎం కేసీఆర్ | తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గన్పార్క్లోని అమరవీరుల స్మారక స్తూపం వద్ద ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నివాళులర్పించారు.