MLA Marri Rajashekar Reddy | తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు.
పార్టీ కోసం జెండామోసిన కార్యకర్తలను వదిలేసి, వ్యక్తి ప్రాధాన్యంగా విధేయత ప్రకటించిన వారికే పీసీసీలో పెద్దపీట వేసేందుకు రంగం సిద్ధమైంది. తమ అనుచరులు, భజనపరులను పీసీసీ కార్యవర్గంలో నింపడానికి రాష్ట్ర అగ
తెలంగాణ, ఏపీ ప్రజలు, నాయకులు, వ్యాపారవేత్తలు అందరికీ ఒకే మాదిరిగా తిరుపతి వేంకటేశ్వరస్వామి దర్శనం కల్పించాలని.. అం దుకు అనుభవజ్ఞులైన ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి శ్రీనివాస్గ�
తెలంగాణకు చెందినవారికి దక్కాల్సిన రాజ్యసభ సభ్యత్వాన్ని ఉత్తరాదికి చెందిన తమ పార్టీ నేతకు కట్టబెట్టాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. సీనియర్ నేత కే కేశవరావు రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాని�
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోయిందని తెలంగాణ పవర్లూం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేశ్ ఆరోపించారు.
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ను రెంజల్, ఎడపల్లి మండలాలకు చెందిన తెలంగాణ ఉద్యమకారులు, నాయకులు గురువారం కలిశారు. ఎర్రవెల్లి ఫాంహౌస్లో కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిసి జాన్కంపేట లక్ష్మీ
ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం వద్ద ఆదివాసీ గిరిజనులు స్వేచ్ఛగా నివాళులర్పించారు. గురువారం ఉదయం నుంచే వివిధ ప్రాంతాల నుంచి వందలాది మంది తరలివచ్చారు. గోండ్గూడ నుంచి స్తూపం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అ�
తెలంగాణలో చేపట్టిన ఆపరేషన్ కమల్ ఘోరంగా విఫలమై బీజేపీ బ్రోకర్లు కెమెరాలకు అడ్డంగా దొరికిపోవడంతో ఆ పార్టీ అగ్రనాయకత్వం కుతకుతలాడుతున్నది. ఈ పరిణామం ఎంతమాత్రం మింగుడుపడక ప్రతీకార చర్యలకు దిగాలని ప్రయ�
Telangana leaders: మునుగోడు అసెంబ్లీ ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి డిపాజిట్ కూడా రాదని టీఆర్ఎస్ నాయకులు చెప్పారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా
తుగ్లక్, ఔరంగజేబులను మించి మోదీ సర్కారు బాదుతున్న పన్నుల మోతపై తెలంగాణ రాష్ట్ర సమితి ఢిల్లీ నుంచి గల్లీ దాకా నిరసనల మోత మోగించింది. పన్నులమీద పన్నులు, ధరల పెంపుతో పేదల రక్తం పీల్చుతున్న కేంద్రం, తాజాగా ప
ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ తడాఖా చూపిస్తామని టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి, రైతుబంధు సమి తి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి హెచ్చరించారు.
టీటీడీ| ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలు తిరస్కరించడం లేదని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రకటించింది. తిరుమలలో తమ సిఫారసు లేఖలను తిరస్కరిస్తున్నారని కొందరు దుష్ప్