పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్య్ర అభ్యర్థి యాదగిరి శేఖర్ రావుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. శనివారం నిజామాబాద్, బోధన్, ఆర్మూర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించుకుని కరీంనగర్ వైపు వెళ్తున్న ఆయన కారును జగి
సచివాలయానికి వస్తున్న సందర్శకులపై భద్రతా సిబ్బంది రోజుకో కొత్తరకం ఆం క్షలు విధిస్తున్నారు. మధ్యాహ్నం 3-5 గంటల మధ్య సందర్శన వేళల్లో లోపలికి వెళ్లాలంటే చెకింగ్ల పేరుతో అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్�
కాంగ్రెస్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల కారణంగా 13 నెలల్లో 400 మందికిపైగా రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారని, రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు మండిపడ్�
రైతులకు ఎకరాకు రూ.15 వేల చొప్పున రైతు భరోసా ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చాక రూ.12 వేలుగా నిర్ణయించడాన్ని వ్యతిరేకిస్తూ నల్లగొండ క్లాక్టవర్ వద్ద ఈ నెల 28న చేపట్టనున్న ధర్నాకు హైకోర్టు అ�
‘అవి ఇస్తం.. ఇవి ఇస్తం అని ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ నేతలు ఎన్నో హామీలిచ్చిండ్రు. ఇప్పుడు ఆ హామీలు ఏమయ్యాయని అడిగితే దాడులు చేయిస్తున్నరు. గ్రామసభల్లో అర్హులను పకనబెట్టి అనర్హులకు పథకాల
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్మీడియాలో పోస్టు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ జాగృతి మహిళా విభాగం సీసీఎస్ సైబర్క్రై�
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో కాంగ్రెస్ కార్యకర్తలకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ప్రతి నియోజకవర్గం నుంచి సగటున 2.18 లక్షల దరఖాస్తులు రాగా, ఇండ్లు 3,500 మా
‘రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు. వచ్చే ఆదాయం అప్పు లు, వడ్డీలు, జీతాలకే సరిపోతున్నది. అందుకే వీలైనం త వరకు పొదుపు చేస్తూ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాం’ అంటూ సీఎం రేవంత్రెడ్డితో పాటు ముఖ్యనేతలు పదే పద�
రాష్ట్రంలో అత్యంత కీలకమైన పోస్టుల భర్తీకి నిర్వహించిన గ్రూప్-2 పరీక్షల ప్రశ్నపత్రాల తయారీ బాధ్యతలను టీజీపీఎస్సీ ఔట్సోర్సింగ్కు అప్పగించింది. ఏ సంస్థకు కట్టబెట్టింది, ఎవరికిచ్చిందన్నది మాత్రం కమిష�
మైనార్టీ గురుకులాల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదలైంది. ఐదో తరగతి, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, ఇతర కాలేజీల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాలతోపాటు 6,7,8 తరగతుల్లో ఖాళీల భర్తీకి దరఖాస్తులను స్వీక�
నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం ఎల్లూరు లో కాకతీయుల కాలం నాటి అరుదైన శిల్పం శనివారం వెలుగులోకి వచ్చింది. పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో శివనాగిరెడ్డి చరిత్ర ఆనవాళ్ల కోసం �
రాష్ట్రంలో కొత్తగా రెండు డిపోలు, ఆరు బస్స్టేషన్ల నిర్మాణంతోపాటు పలు బస్స్టేషన్ల విస్తరణకు ఆర్టీసీ బోర్డు అనుమతిచ్చింది. ఈ మేరకు హైదరాబాద్ బస్భవన్లో శనివారం నిర్వహించిన సమావేశంలో నిర్ణయించింది. ప�