ఇంటర్ ప్రాక్టికల్స్కు హాజరయ్యే విద్యార్థులకు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు శుభవార్త చెప్పింది. నిర్ణీత తేదీల్లో పరీక్ష రాయలేకపోయిన విద్యార్థులకు మళ్లీ రాసుకొనే అవకాశం కల్పించింది.
తెలంగాణ స్టేట్ బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ పేరును.. తెలంగాణ బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్గా మార్పు చేయాలని ఇంటర్ విద్య జేఏసీ చైర్మన్ పీ మధుసూదన్ ఇంటర్ విద్యాశాఖను కోరారు.
తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఇంటర్ మొదటి సంవత్సరం ఈ నెల 28 నుంచి, ఇంటర్ ద్వితీయ సంవత్సరం 29 నుంచి ఇంటర్ పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తామని జిల్లా ఇంటర్ నోడల్ అధికారి ఎన్.శ�
వార్షిక పరీక్షలకు మూడు షెడ్యూళ్లను ఇంటర్మీడియట్ బోర్డు ప్రతిపాదించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 28, మార్చి 1, మార్చి 5 తేదీల నుంచి పరీక్షలను ప్రారంభించేలా రూపొందించిన షెడ్యూళ్ల నివేదికను ప్రభుత్వానికి పంపి�
2023-24 విద్యాసంవత్సరానికి గాను ఇంటర్మీడియట్లో ప్రవేశాలకు ఇంటర్ బోర్డు మరో అవకాశం కల్పించింది. పదో తరగతి ఉత్తీర్ణులై ఇప్పటివరకు ఇప్పటి వరకు అడ్మిషన్ తీసుకోని విద్యార్థులు ఈ నెల 10లోపు దరఖాస్తు చేసుకోవచ్�
ఇంటర్ ఫస్టియర్లో అడ్మిషన్లు పొందేందుకు గడువును ఇంటర్బోర్డు ఈ నెల 9 వరకు పొడిగించింది. ప్రైవేట్ కాలేజీల్లో ప్రవేశాలకు విద్యార్థులు రూ.1000 ఆలస్యరుసుము చెల్లించాల్సి ఉంటుంది.
ఇటు ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, అటు ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు మిగతా సబ్జెక్టుల మాదిరిగానే ఇంగ్లిష్లోనూ మంచి మార్కులు తెచ్చుకుంటున్నప్పటికీ, ఇంగ్లిష్లో రాయడం, ఆ భాషలో సరై�
రెగ్యులర్గా కాలేజీకి వెళ్లకుండానే ఆర్ట్స్ గ్రూప్లో ఇంటర్మీడియట్ చదవాలనుకునేవారికి తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు అద్భుత అవకాశం కల్పించింది. ఆయా అభ్యర్థులు హాజరు నుంచి మినహాయింపు పొందడానికి రూ.500 ఫీ
ఇంటర్ వార్షిక పరీక్షలకు సర్వం సిద్ధమైంది. పరీక్షలు ఈ నెల 15న ప్రారంభమై, ఏప్రిల్ 4 వరకు కొనసాగుతాయి. మొత్తం 9,51,022 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.
TS BIE | రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ ఒకేషనల్ పబ్లిక్ ఎగ్జామ్స్ను మార్చి 15 నుంచి నిర్వహించనున్నట్లు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ఒకేషనల్ ప�
Telangana Intermediate board | తెలంగాణ ఇంటర్ పబ్లిక్ ఎగ్జామ్స్కు సంబంధించి ఆలస్య రుసుంతో పరీక్ష ఫీజును చెల్లించేందుకు మరోసారి గడువు పొడిగించారు. రూ. 100 ఆలస్య రుసుంతో ఈ నెల 12వ తేదీ వరకు ఫీజు
Inter Exams | తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది 100 శాతం సిలబస్తో పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇంటర్మీడియట్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. వంద
ఇంటర్ ఫస్టియర్లో ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం | ఇంటర్ ఫస్టియర్లో ఫెయిల్ అయిన స్టూడెంట్స్ కోసం ఇంటర్ బోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం వ