2022, మార్చి నెల, 28వ తేదీ. ఏకాదశి పర్వదినం. యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ మహా కుంభ సంప్రోక్షణ మహోత్సవం మహాద్భుతంగా జరిగింది. పట్టపగలు. ఎర్రటి ఎండ. ఇంకా భోజనాలు కూడా అయినట్టు లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్, యాదగి�
రోడ్డంటే తారు కలిపిన కాంక్రీటు పరచిన దారి కాదు. పురిటినొప్పులను పంటి బిగువున భరించిన ఏ తల్లినడిగినా ‘రోడ్డంటే.. చావుపుట్టుకలను శాసించే ప్రాణదారి’ అని చెబుతుంది. రోడ్డు లేకపోతే అవకాశాల దారులూ మూసుకుపోయి�
Jagadish Reddy | నల్లగొండ : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనలు, ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ�
CM KCR | దేశం గర్వించేలా నిర్మించుకున్న రాష్ట్ర నూతన సచివాలయం ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉద్యోగుల విధి నిర్వహణకు అనువుగా ఉన్నది. అధికారులు, సిబ్బంది ఆహ్లాదకర వాతావరణంలో పనిచేస్తున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల అధ�
Telangana 10th Anniversary Celebrations | తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని నిర్ణయించిన ప్రభుత్వం.. అందుకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ను విడుదల చేసింది. సచివాలయంలో మంగళవారం నిర్వహించిన ఉన్నతస
KCR Nutrition KIT | హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనతో ప్రారంభించిన కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని, తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్రవ్యాప్తం చేస్తున్నట్లు ఆర్థిక, వై�
CM KCR | తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో ప్రత్యేక రాష్ట్ర సాధన నుంచి నేటి వరకు పదేండ్లకు చేరుకున్న తెలంగాణ ప్రగతి ప్రస్థానం, అస్తిత్వాన్ని ప్రత
Telangana | హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు జూన్ 2వ తేదీ నుండి ప్రారంభమయ్యే తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేసేందుకు డాక్టర్ బీఆర్ అంబేద్
Telangana | హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో మంత్రి హరీశ్ రావు సమీక్షించారు.