రాష్ట్రంలో కుల వృత్తులనే నమ్ముకొని జీవిస్తున్న విశ్వబ్రాహ్మణ, నాయీ బ్రాహ్మణ, రజక, కుమ్మరి, మేదరి వంటి కులాలవారిని ఆదుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొన్నది. కులవృత్తులు చేస్తున్నవారికి ర�
Telangana Cabinet | 111 జీఓ పూర్తిగా ఎత్తివేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. 84 గ్రామాల ప్రజలు ఎంతో విజ్ఞప్తి చేస్తున్నారు. ఇచ్చిన హామీని సీఎం కేసీఆర్ నిలబెట్టుకున్నారని హరీ
Telangana Cabinet | హైదరాబాద్ : కొత్త సచివాలయంలో (Secretariat) తొలిసారిగా రాష్ట్ర మంత్రివర్గ సమావేశం (Cabinet meeting) ప్రారంభమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అధ్యక్షతన ప్రారంభమైన ఈ సమావేశంలో మంత్రులతోపాటు అధికారులు పాల్గొన్నారు.
BRS Party | హైదరాబాద్ : రాష్ట్రంలో తిరిగి మనమే అధికారంలోకి వస్తున్నాం.. బీఆర్ఎస్ పార్టీ 95 - 105 స్థానాల్లో గెలువబోతుందని ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ�
Telangana | హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధ్యక్షతన రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ కమిటీలో సభ్యులుగా ప్�
BRS Party | తెలంగాణలో దశాబ్ద కాలంలోనే శతాబ్ద కాలంలో చేయాల్సిన పనులను బీఆర్ఎస్ ప్రభుత్వం చేసి చూపించిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర
Telangana Formation Day | తెలంగాణ అవతరణ దశాబ్ధి వేడుకలను 21 రోజుల పాటు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. జూన్ 2 నుంచి 21 రోజులపాటు కొనసాగనున్నాయి. తొలి రోజు హైదరాబాద్లో తెలంగాణ సచివాలయంలో ప్రారంభిస్తారు. సచివాలయ
CM KCR | తెలంగాణ ఆవిర్భావ దిశాబ్ది వేడుకల నిర్వహణపై సచివాలయంలో సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులతో సమీక్ష చేపట్టారు. వేడుకలను ఎన్ని రోజుల పాటు నిర్వహించాలి ? ఎప్పటి నుంచి నిర్వహించాలి ? విషయమై నిర్ణయించనున్నారు.
TRS NRI Cell | తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కెనడాలో ఘనంగా జరిగాయి. టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ కెనడా విభాగం (TRS NRI Cell) ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో భారీ సంఖ్యలో ఎన్ఆర్ఐలు పాల్గొన్నారు.
హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ ఖతర్ ఆధ్వర్యంలో దోహాలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. టీఆర్ఎస్ ఖతర్ అధ్యక్షుడు శ్రీధర్ అబ్బగౌని ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి తెలంగాణ వాసుల
ద్వితీయ ప్రగతికి తెలంగాణ రాష్ట్రం అద్దం పడుతున్నదని ముఖ్యమత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. 75 ఏండ్ల స్వాతంత్ర భారతం సాధించని ప్రగతిని, కేవలం 8 ఏండ్లలోనే తెలంగాణ సాధించి చూపిందని, దేశానికి మార్గదర్శనం చేస�
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి తెలంగాణ సాధించిన ప్రగతిని చూస్తుంటే ఎంతో సంతృప్తిని ఇస్త�
తెలంగాణ ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం రవీంద్రభారతిలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కవి సమ్మేళనం ఘనంగా జరిగింది