తెలంగాణ అగ్నిమాపకశాఖకు ఏ రాష్ట్రంలో లేనట్టుగా అత్యాధునిక సామగ్రిని సమకూర్చామని రాష్ట్ర హోంశాఖ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి రవిగుప్తా అన్నారు. అగ్నిమాపకశాఖ వారోత్సవాల్లో భాగంగా శనివారం నగరంలోని అంబేద్క�
తెలంగాణ అగ్నిమాపకశాఖ కొత్త రెస్క్యూ సామగ్రిని సిద్ధం చేసుకుంటున్నది. ఆధునిక రి మోట్ ఆపరేటింగ్ లైఫ్బాయ్స్ను కొ నుగోలు చేసింది. వాటి ద్వారా ఎలాం టి ప్రాణ నష్టం సంభవించకుండా ఉండేలా పటిష్ట చర్యలు తీసుక�
రాష్ట్ర వ్యాప్తంగా అగ్నిమాపక శాఖలో శనివారం భారీగా బదిలీలు జరిగాయి. 18 మంది డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్లు (డీఎఫ్వో), 22 మంది అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్లను బదిలీ చేస్తూ ఆ శాఖ డీజీ వై నాగిరెడ్డి శన�
కోఠిలోని సుల్తాన్బజార్ ప్రభుత్వ ప్రసూతి దవాఖానలో అగ్ని ప్రమాదం సంభవించింది. సకాలంలో దవాఖాన సూపరింటెండెంట్, సిబ్బంది స్పందించి మంటలు వ్యాపించకుండా చర్యలు చేపట్టారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలను అద�
తెలంగాణ అగ్నిమాపకశాఖ రూ.5 కోట్లతో నూతన యంత్ర, సామగ్రిని సమకూర్చుకోనున్నట్టు ఆ శాఖ డీజీ వై నాగిరెడ్డి తెలిపారు. ఎస్డీఆర్ఎఫ్ విభాగంలో పనిచేసే సిబ్బందికి రెస్క్యూ పరికరాలను త్వరలోనే కొనుగోలు చేస్తామని చ�
తెలంగాణ అగ్నిమాపక శాఖ మరింత బలోపేతం కానున్నది. ఈ ఏడాది చివరిలోగా రూ.73.41 కోట్లు వెచ్చించి పలు అగ్నిమాపక యంత్రాలను సమకూర్చుకోనున్నది. 15వ ఆర్థిక సంఘం నుంచి రాష్ట్ర ఎస్డీఆర్ఎఫ్కు రూ.190.14 కోట్ల నిధులు రావల్సి ఉ
తెలంగాణ అగ్నిమాపక శాఖ సిగలో మరో కలికుతురాయి చేరనున్నది. 360 డిగ్రీల్లో తిరుగుతూ.. మనిషికంటే వేగంగా మెట్లెక్కుతూ.. కణకణమండే అగ్నికీలల్లోకి సైతం దూసుకెళ్లే సామర్థ్యం ఉన్న రోబో ఫైర్ ఫైటర్ను సీఎం కేసీఆర్ స�