‘వ్యవసాయానికి విద్యుత్తు కనెక్షన్ కావాల్నంటే ఏఈ సార్కు రూ.10 వేల నుంచి రూ.15వేలు ఇవ్వాలె.. నేరుగా ఇచ్చినా పర్లేదు. సారు ఇంకో నంబర్కు ఫోన్పే చేసిన పర్లేదు. డబ్బులిస్తే పది.. పదిహేను రోజుల్లో కొత్త పోల్స్ �
‘పెద్దల మాట సద్దన్నం మూట’ అంటారు. 55 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో అరిగోసలు పడ్డ రైతన్నలు తెలంగాణలో ఎవుసం ఎలా ఉందో చర్చించుకున్నారు. సిద్దిపేట జిల్లా వర్గల్కు చెందిన అన్నదాతల అసలు ముచ్చట మీరూ చదవండి..
‘వడ్డించేవాడు మనవాడైతే ఏ బంతిలో కూర్చున్నా పర్లేదు’ అనేది నానుడి. ఏదైనా విందు భోజనం చేసేటప్పుడు వడ్డించేది మనోడే ఐతే మనకు మరింత భోజనం దొరుకుతుందని అర్థం.. తెలంగాణలో నేడు అదే నడుస్తున్నది.
కౌడిపల్లి మండలం మహమ్మద్నగర్ గ్రామానికి చెందిన రైతు మహిపాల్రెడ్డి 8 ఎకరాల్లో టమాట సాగుచేశాడు. ఈసారి టమాట రైతుకు సిరులు కురిపించింది. మహిపాల్రెడ్డి 8 వేల బాక్సుల టమాటలను మార్కెట్లో విక్రయించగా రూ.1.84 క�
వ్యవసాయానికి ఉచితంగా ఇస్తున్న 24 గంటల విద్యుత్తు విధానంపై కాంగ్రెస్ చేస్తున్న కుట్రలకు వ్యతిరేకంగా సోమవారం నుంచి రైతులు ఉద్యమించనున్నారు. సాగుకు మూడు గంటల కరెంటు చాలన్న కాంగ్రెస్ విధానాలను గ్రామాల్ల
పంట పెట్టుబడి కోసం ఏ ఒక్క రైతు బాధపడొద్దు, అప్పు చేయొద్దు. పెట్టుబడి గోస తీర్చేందుకు దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతుబంధు పథకానికి శ్రీకారం చుడుతున్నాం. ఈ పథకం ద్వారా ప్రభుత్వమే రైతులకు పెట్టుబడి సాయం అంది�
సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా జరపాలని బీజేపీ, సంఘ్ పరివార్ డిమాండ్ చేస్తున్నాయి. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొనని బీజేపీ నాయకులు తెలంగాణ విమోచనం దినం జరుపుకుందాం రండి...అంటూ విష ప్
బ్యాంకులకు తెలంగాణ రైతు రక్షణ సమితి హెచ్చరిక హైదరాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఆర్థికంగా చితికిపోయిన రైతులకు రుణ మార్పిడి రుణాలు ఇవ్వని బ్యాంకులపై చట్టపరమైన చర్యలు తీసుకొంటామని తెలంగాణ రైతు ర