Telangana Samagra Sahitya Charitra | విద్యార్థులు, అధ్యాపక, ఉపాధ్యాయ లోకానికి మొత్తం సాహిత్య లోకానికి కరదీపిక తెలంగాణ సమగ్ర సాహిత్య చరిత్ర అని రాష్ట్ర భాషా సాంసృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. అన్ని రకాల
ఒక సామ్రాజ్యం కూలినప్పుడు కొత్త రాజ్యాలు పుడుతాయి. కర్ణాటకలోని కళ్యాణి కేంద్రంగా ఉన్న కళ్యాణి చాళుక్యుల పత నం సరిగ్గా ఇలాంటి చారిత్రక సందర్భాన్ని సృష్టించింది. దక్కనులో 3 కొత్త రాజ్యాలు మొదలయ్యాయి. అందు
బతుకు తెలిసిన తల్లి మా అమ్మ. ‘మొల లోతు దుఃఖం మోకాళ్ల కాడికి సంతోషం’ అంటారు కదా! ఈ జీవితాన్ని మోకాళ్ల కాడికి కాదు గదా, కనీసం పాదాలు మునిగే సంతోషం కూడా కోరుకోదేమో ఈ మనిషి... ఆ రోజు ఎంగిలిపూల బతుకమ్మ. అందరూ పొద్ద�
ఎప్పుడెప్పుడా అని ఆడబిడ్డలంతా ఎదురు చూసే బతుకమ్మ పండుగా రానేవచ్చింది. పల్లెపల్లెనా బతుకమ్మ కొలువైంది.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగ సంబురాలు ప్రారంభమయ్యాయి.
సాహితీవేత్త నిజాం వెంకటేశం మృతి ఆయన అశేష మిత్రబృందాన్ని, తెలుగు సాహితీలోకాన్ని ఎంతో కలచివేసింది. ఆరోగ్యంగానే ఉన్న ఆయన హఠాత్తుగా ఈ నెల 18న సాయంత్రం గుండెపోటుతో కన్నుమూశారు. నేటి మూడుతరాల సాహితీవేత్తల్లో, �
మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): కాకతీయ సప్తాహం వేడుకలు సుసంపన్నమైన తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలుస్తాయని రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి క
హైదరాబాద్ : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రపంచ దేశాలలో ఎంతో గౌరవం, ప్రత్యేక గుర్తింపు ఉందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి లండన్ పర్యటనలో ఉన్న మంత్రి తలసాని అక్కడి తెలు�
హైదరాబాద్ : ఉత్పత్తి కులాలైన వృత్తి కలాలన్నీ ఏకం కావాల్సిన చారిత్రక సందర్భం ఆవిష్కృతమవుతుందని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీ శంకర్ అన్నారు. ప్రముఖ కవయిత్రి జ్వలిత సంపాదకత్వం వహించిన మల్�
Kati papalu | జానపదం.. పల్లెవాసుల జీవితాల్లో అంతర్భాగం. మనసు లోతుల్లోంచి వచ్చే స్వచ్ఛమైన భావాలకు ప్రతిరూపం. పుట్టినప్పటి నుంచీ గిట్టే వరకూ.. ప్రతి సందర్భంలోనూ ఉత్సాహపరిచే కళా సాధనం. మరణం తర్వాత కూడా కాటికి తోడుగా �
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల నిజామాబాద్ : తెలంగాణ సంస్కృతికి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ అని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా అన్నారు. శనివారం నిజామాబాద్ అర్బన్ క్యాంప్ కార్యాలయం
శరన్నవరాత్రులు ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి మొదలవుతాయి కదా! బతుకమ్మ ఉత్సవాలు భాద్రపద అమావాస్య నుంచి ఎందుకు ప్రారంభిస్తారో తెలియజేయండి? లక్ష్మీప్రసన్న, వరంగల్ తెలంగాణ ప్రజల సంస్కృతీ, సంప్రదాయాలకు అద్దం
పురాతన భవనాలకు ‘తెలంగాణ’ పెట్టింది పేరు. ఖిల్లాలు, గడీలు.. ఇలా ఎన్నో అపురూప కట్టడాలను ఈ గడ్డ మీద నిర్మించారు. అయితే, ఓ రైతు కూడా తన కోసం ఇంద్ర భవనాన్ని నిర్మించాలనుకొన్నాడు. 1905లోనే లక్ష రూపాయలకు పైగా ఖర్చు పె
పురాతన భవనాలకు ‘తెలంగాణ’ పెట్టింది పేరు. ఖిల్లాలు, గడీలు.. ఇలా ఎన్నో అపురూప కట్టడాలను ఈ గడ్డ మీద నిర్మించారు. అయితే, ఓ రైతు కూడా తన కోసం ఇంద్ర భవనాన్ని నిర్మించాలనుకొన్నాడు. 1905లోనే లక్ష రూపాయలకు పైగా ఖర్చు పె