తెలంగాణ సంస్కృతి, సంప్రదాయ ప్రతీక బోనాలు అని కార్మి క శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. బోడుప్పల్ కార్పొరేషన్, పోచారం, ఘట్కేసర్ మున్సిపాలిటీల్లో ,జవహర్నగర్లో ఆదివారం జరిగిన బోనాల పండుగలో మంత్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బోనాల ఉత్సవాలని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. సరూర్నగర్ డివిజన్లో బోనాల సందర్భంగా ఆదివారం పోచమ్మ దేవాలయం, నల్ల పోచమ్మ దేవాలయం, ఎస్.వి.ఆర్. ఎస్. బ�
కనుమరుగవుతున్న నాటి తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు జీవం పోసి నేటి తరానికి అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి తోడు సూర్యాపేట మున్సిపాల్టీ తనవంతు ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది.
తెలంగాణ సంస్కృతి, అనుబంధాల నేపథ్యంలో తెరకెక్కించిన బలగం సినిమా కొన్ని కుటుంబాల్లో కదలికలు తీసుకొస్తున్నది. నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండల కేంద్రానికి చెందిన అన్నదమ్ములు లోసారి మల్లయ్య, లోసారి లిక్�
Boddemma Panduga | బొడ్డెమ్మ పండుగ అనగానే తెలంగాణ రాష్ట్రంలో అత్యంత సంప్రదాయబద్ధంగా చేసుకునే రెండు పండుగలు గుర్తుకువస్తాయి. అవే బొడ్డెమ్మ, బతుకమ్మ,పండుగలు. ఈ పండుగలు తెలంగాణ ఆడపడుచులకు అత్యంత ఇష్టమైన పండుగలు.
Suresh Gopathy | తెలంగాణ చరిత్రను, సంస్కృతిని చాటే పుస్తకాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న యాభై ప్రతిష్ఠాత్మక గ్రంథాలయాలకు చేరవేయాలన్నది బ్రిటన్లోని తెలంగాణ ప్రవాసుడు సురేశ్ గోపతి లక్ష్యం.
Telangana Samagra Sahitya Charitra | విద్యార్థులు, అధ్యాపక, ఉపాధ్యాయ లోకానికి మొత్తం సాహిత్య లోకానికి కరదీపిక తెలంగాణ సమగ్ర సాహిత్య చరిత్ర అని రాష్ట్ర భాషా సాంసృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. అన్ని రకాల
ఒక సామ్రాజ్యం కూలినప్పుడు కొత్త రాజ్యాలు పుడుతాయి. కర్ణాటకలోని కళ్యాణి కేంద్రంగా ఉన్న కళ్యాణి చాళుక్యుల పత నం సరిగ్గా ఇలాంటి చారిత్రక సందర్భాన్ని సృష్టించింది. దక్కనులో 3 కొత్త రాజ్యాలు మొదలయ్యాయి. అందు
బతుకు తెలిసిన తల్లి మా అమ్మ. ‘మొల లోతు దుఃఖం మోకాళ్ల కాడికి సంతోషం’ అంటారు కదా! ఈ జీవితాన్ని మోకాళ్ల కాడికి కాదు గదా, కనీసం పాదాలు మునిగే సంతోషం కూడా కోరుకోదేమో ఈ మనిషి... ఆ రోజు ఎంగిలిపూల బతుకమ్మ. అందరూ పొద్ద�
ఎప్పుడెప్పుడా అని ఆడబిడ్డలంతా ఎదురు చూసే బతుకమ్మ పండుగా రానేవచ్చింది. పల్లెపల్లెనా బతుకమ్మ కొలువైంది.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగ సంబురాలు ప్రారంభమయ్యాయి.
సాహితీవేత్త నిజాం వెంకటేశం మృతి ఆయన అశేష మిత్రబృందాన్ని, తెలుగు సాహితీలోకాన్ని ఎంతో కలచివేసింది. ఆరోగ్యంగానే ఉన్న ఆయన హఠాత్తుగా ఈ నెల 18న సాయంత్రం గుండెపోటుతో కన్నుమూశారు. నేటి మూడుతరాల సాహితీవేత్తల్లో, �