ఆమనగల్లు, జనవరి 3 : పద్మశ్రీ అవార్డు గ్రహీత కిన్నెర కళాకారుడు మొగులయ్యను మంగళవారం జడ్పీటీసీ నేనావత్ అనురాధ సన్మానించారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ మాట్లాడుతూ మొగులయ్య తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పారని గుర్తు చేశారు.
కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ సభ్యుడు పత్యానాయక్ పాల్గొన్నారు.ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి