ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రకటించిన విధంగా, పద్మశ్రీ అవార్డు గ్రహీత కిన్నెరమెట్ల మొగులయ్యకు రూ.1 కోటి నగదు పురసారాన్ని మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
బీజేపీ నేతలపై కిన్నెర మొగులయ్య ఆగ్రహం అవసరమైతే పద్మశ్రీని వెనక్కి ఇచ్చేస్తానని ప్రకటన అచ్చంపేట, మే 18 : పద్మశ్రీ అవార్డులను బీజేపీ నాయకులు రాజకీయాలకు వాడుకోవడంపై కిన్నెర కళాకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహ�
శంషాబాద్ రూరల్ : గాయకుడు పన్నెండు మెట్ల కిన్నెర మొగులయ్యకు శంషాబాద్ మండలంలోని నర్కూడ గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు చింతకింది అనీల్గౌడ్ గురువారం ప్రభుత్వ సలహాదారు కేవీ రమాణాచారి చేతుల మీదగా