అసెంబ్లీ సమావేశాల్లో నిర్వహించే ప్రశ్నోత్తరాలను ఇప్పటికే మూడుసార్లు రద్దు చేసిన ప్రభుత్వం తాజాగా తొమ్మిదో రోజు నాలుగోసారి రద్దు చేసింది. దీంతో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తంచేసింది.
రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఎన్ని రోజులు సభ నిర్వహించాలో సోమవారం జరుగనున్న బీఏసీ సమావేశంలో నిర్ణయించనున్నారు.
అసెంబ్లీ సమావేశాలు రెం డురోజులపాటు పొడిగించే అవకాశాలున్నాయి. ఈ నెల 13తో ముగియాల్సిన సమావేశాలు ఆ రోజున మేడిగడ్డ పర్యటనకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. 12న సభ వాయిదా వేసి తిరిగి 14, 15 తేదీల్లో కొనసాగించే �
ఫీల్డ్ అసిస్టెంట్లు అందరినీ మళ్లీ విధుల్లోకి తీసుకోనున్నట్టు మఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రకటించారు. సెర్ప్, మెప్మా ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తామని భరోసా ఇచ్చారు. మంగళవా�
TS Assembly | రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల నిర్వహణకు గతంలో గ్రాంట్ రూపంలో నిధులు మంజూరు చేశామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. గత మూడేండ్ల నుంచి రాష్ట్రంలోని 26వేల ప్రభుత్వ పాఠశాలల
Telangana assembly session | తెలంగాణ శాసనసభ ఎనిమిదో విడత సమావేశాలు శుక్రవారం నుంచి నిర్వహించనున్నారు. ఇప్పటికే అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే శాసనసభ, మండలి.. అక్టోబర్ 1 వరకు కొనసా�
ప్రజాసేవకే నోముల జీవితం అంకితంహుందాతనానికి ఆయన మారుపేరుతెలంగాణపై నిబద్ధత ఉన్న నాయకుడుప్రాంతం కోసం సీపీఎంనే ధిక్కరించారురాష్ట్ర అభివృద్ధి కోసమే నిత్యం తపననోములకు సీఎం కేసీఆర్ ఘన నివాళి8 మంది మాజీ సభ�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర 2021 -22 బడ్జెట్ సమావేశాలు ఈ నెల 15వ తేదీ తర్వాత ప్రారంభం అయ్యే అవకాశం ఉన్నట్లు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలిపారు. కాగా ఈసారి బడ్జెట్ ఆశాజనకంగా ఉండబోతున్నదని స�