Medak | జిల్లాలోని మెదక్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతున్నది. గురువారం చిన్న శంకరంపేట మండలం వైస్ ఎంపీపీ సత్యనారాయణ గౌడ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి( MLA Padmad
Telangana schemes | తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. ఇతర రాష్ట్రాల వాసులు కేసీఆర్(CM KCR) అమలు చేస్తున్న పథకాలను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. తమ రాష్ట్రంలో అధికారంల�
MLA Bhagat | మరోసారి ఆశీర్వదించండి నాగార్జునసాగర్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్(MLA Bhagat) అన్నారు. గురువారం హాలియా క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. దేశంలో ఎ�
MLA Koneru Konappa | ఎన్నికలు వచ్చాయంటే చాలు మాటలు, ముచ్చట్లు చెప్పడానికి ఎంతో మంది వస్తారు. బెల్లం, పుట్నాలు చూపెడతారు. ఎవరెవరో వచ్చి మాయ మాటలు చెప్పి మోసం చేస్తారని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప(MLA Koneru Konappa )అన్నారు. కాగజ్ నగర్
Minister Jagdish Reddy | ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ అసలు అధ్యక్షుడు ఖర్గేను మూలన పడేసిన గాంధీ కుటుంబం కుటుంబ పాలన గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి(Minister Jagdish Reddy) ఎద్ద�
Minister Indrakaran Reddy | సీఎం కేసీఆర్ సారధ్యంలోని బీఆర్ఎస్ సర్కార్తోనే అభివృద్ధి సాధ్యమని, మూడవ సారి బీఆర్ఎస్కే పట్టం కట్టాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి(Minister Indrakaran Reddy) అన్నారు. ఎన్ని�
MLA Chirumurthy | బీఆర్ఎస్లోకి వలసల జోరు కొనసాగుతూనే ఉంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి వెల్లువలా బీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా నకిరేకల్ మున్సిపాలిటీ 18వ వార్డుకు చెందిన 50 �
Minister Indrakaran Reddy | ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్మల్ నియోజకవర్గంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి(Minister Indrakaran Reddy) విస్తృతంగా పర్యటిస్తున్నారు. మామడ మండల వాస్తవాపూర్లో ప్రచారానికి వెళ్తుండగా మార్గమధ్యలో గొర్ల మం
Minister Talasani | కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో యాభై ఏండ్లు అధికారంలో ఉండి ఏం చేసిందో చెప్పాలి. ఎన్నికలు వచ్చినప్పుడే కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ప్రజలు గుర్తుకొస్తారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani) విమ�
కేశూభాయ్ పటేల్ మీద ఉన్న వ్యతిరేకతను తనకు అనుకూలంగా మార్చుకొని గుజరాత్ ముఖ్యమంత్రి పదవిని దొడ్డిదారిన కైవసం చేసుకున్నారు ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ. అనేక కల్పనలు సృష్టించి అభివృద్ధి, ఆర్థిక వ్యవస
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అబద్ధాలే ఆలంబనగా, రాష్ట్రంపై విషం చిమ్మడమే లక్ష్యంగా తమ పర్యటన ప్రారంభించారు. ములుగులో బుధవారం జరిగిన బహిరంగ సభలో ఈ ఇద్దరు అన్నాచెల్లెళ్లు అలవో�
నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో మరోసారి అగ్గి రగిలించి కేసీఆర్ను హ్యాట్రిక్ సీఎంను చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు ప్రజలను కోరారు. బుధవారం కరీంనగర్లోని జరిగిన ప్రజాఆశ�
ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో తమ పేరును హెల్ప్లైన్ యాప్ ద్వారా పరిశీలించుకొని తప్పక ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ కోరారు. ఓటు హక్కును పౌరులందరూ తమ నైతిక బాధ్యతగా వినియోగి�