బ్రిటిష్ వాడు రైళ్లు వేయడం వల్ల, విద్యావైద్య రంగాలను అభివృద్ధి చేయడం వల్ల భారతదేశం బాగుపడిందని మురిసిపోయేవారు కొందరు నాడూ ఉన్నారు, నేటికీ ఉన్నారు. కానీ, తెల్లదొరలు వచ్చింది మనలను బాగుచేయడానికి అనుకోవడ�
తెలంగాణలో వ్యవసాయం ఒకప్పుడు చెరువులు ప్రధానంగా సాగేది. చెరువు నీళ్లు ఆయకట్టు పొలాలకు సరిగ్గా పారేలా చూడటానికి ప్రత్యేకంగా ఓ ఉద్యోగి ఉండేవాడు. అతణ్ని నీరడి అని పిలిచేవారు. సాగుబడికి నీళ్లు సమానంగా పంపిణ�
వ్యవసాయానికి భూమి ఎంత ముఖ్యమో నీరు కూడా అంతే ముఖ్యం. తెలంగాణ ప్రాంతం దక్కన్ పీఠభూమిలో ఉండటంతో ఇక్కడ ప్రధాన నదులైన గోదావరి, కృష్ణ పారుతున్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాటిపైన ఎలాంటి ప్రాజెక్టులు న�
తెలంగాణ స్వపరిపాలన సుపరిపాలన కావాలంటే రైతు కేంద్రంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన. రాష్ట్ర ఆవిర్భావ అనంతరం ఆ దిశగా ఆయన అడుగులు వేశా రు. అందుకే భూమి తడారిపోయి మ
యావత్ దేశానికి తెలంగాణ రాష్ట్రం అన్నపూర్ణగా అవతరించింది. అనతికాలంలోనే బియ్యం ఉత్పత్తిలో అగ్రగామిగా నిలిచింది. గత ఏడాది వరకు పంజాబ్తో పోటీపడి రెండో స్థానానికే పరిమితమైన తెలంగాణ..
Minister Jagadish Reddy | కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి నిప్పులు చెరిగారు. వ్యవసాయానికి బీజేపీ హయాంలో తెలంగాణకు ఎక్కువ నిధులు కేటాయ�
హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలోనే డిక్లేర్ చేసి ఇప్పటికే విజయవంతంగా అమలు చేస్తున్న వ్యవసాయ విధానాన్ని రాహుల్ గాంధీ వరంగల్ డిక్లరేషన్ పేరిట ప్రకటించారని, ఇందులో కొత్త దనం ఏమీ లేదని రాష్ట్�
హైదరాబాద్ : రైతు సంఘర్షణ పేరిట రేపు వరంగల్లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించబోయే సభపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి నిప్పులు చెరిగారు. యూపీఏ పదేండ్ల పాలనలో ఎక్కడా చూసినా రైతన్�
హైదరాబాద్ : రాజేంద్రనగర్లో అత్యాధునిక, అంతర్జాతీయ ప్రమాణాలతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన ‘తెలంగాణ అంతర్జాతీయ విత్తన పరీక్ష కేంద్రాన్ని’ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి ప్రారంభించారు. రూ.7
రైతు పథకాలు భేష్ సీఎం కేసీఆర్ శభాష్ దక్షిణాది రైతు సంఘాల ప్రశంస చెన్నైలో పలువురు రైతు నేతల భేటీ ముఖ్యమంత్రి స్టాలిన్తో సమావేశం తెలంగాణ వ్యవసాయ పథకాలతో కూడిన విజ్ఞాపనపత్రం అందజేత తమిళనాడులోనూ అమలుక
తెలంగాణ ఉద్యమం మొదలైందే నీళ్ల కోసం. ఉమ్మడి రాష్ట్రంలో దాదాపు 22 లక్షల బోర్ల మీద ఆధారపడి వ్యవసాయం సాగిస్తున్న పరిస్థితుల్లో వానలు రాక, కరెంటు లేక, సాగు నీరందక నిత్యం బాధామయ పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ప�
రాబోయే యాసంగి నుంచి బాయిల్డ్ రైస్ను కొనుగోలు చేయబోమని చెప్పి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతాంగంలో నిప్పు రాజేసింది. తెలంగాణలో యాసంగిలో పండేవి బాయిల్డ్ రైస్ మాత్రమే. వాటిని ‘కొనం’ అని ప్రకటించడమంటే, ‘�