ఆ ఘటనకు టీఆర్ఎస్కు సంబంధం లేదు సీఎం కేసీఆర్ను తిడితే అంతుచూస్తాం ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి హైదరాబాద్, జనవరి 26 (నమస్తే తెలంగాణ): నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలో మంగళవారం ఎం�
టీటీడీ భద్రతా వ్యవస్థలపై పోలీసుల అధ్యయనం హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ): యాదాద్రి పుణ్యక్షేత్రంలో భక్తులతోపా టు ఆధ్యాత్మిక వాతావరణానికి ఆటంకాలు తలెత్తకుం డా ప్రభుత్వం కట్టుదిట్టమై�
కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దుచేయాలని ఏడాదికాలంగా ఢిల్లీ కేంద్రంగా సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు చేస్తున్న పోరాటానికి ప్రతిఫలం లభించింది. ప్రధాని నరేంద్రమోదీ గురునానక్ �
18 మంది వైద్య సిబ్బందితో ప్రత్యేక చికిత్స చిన్నారులకు మరిన్ని సేవలు అందుబాటులో ఉండే స్క్రీనింగ్ పరీక్షలు: హియరింగ్ స్క్రీనింగ్ ఈఎన్టీ స్క్రీనింగ్ ఆప్తమాలజి స్క్రీనింగ్హార్ట్ స్క్రీనింగ్ సైకి�
మర్పల్లి, ఆగస్టు: అందరి సహకారంతోనే బాల్య వివాహాల నిర్మూలన సాధ్యమని జడ్పీటీసీ మధుకర్ అన్నారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో వెంకట్రామ్గౌడ్ అధ్యక్షతన మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర�
ఇఫ్కో సంస్థకు మంత్రి నిరంజన్రెడ్డి విజ్ఞప్తి సానుకూల నిర్ణయం తీసుకుంటామని చైర్మన్ హామీ గుజరాత్ కలోల్లోని ప్లాంట్ సందర్శన హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): నానో యూరియా తయారీ వ్యవసాయరంగంలో విప్లవ�
హైదరాబాద్ : దాశరథి కృష్ణమాచార్య 97వ జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ నివాళులు అర్పించారు. గంగా జమునా తెహజీబ్కు వారధి కట్టిన అక్షర సారథి దాశరథి అని సీఎం అన్నారు. దాశరథి స్ఫూర్తితో తెలంగాణ కోటి ఎకరాల మాగాణిగ�
హైదరాబాద్ : గొర్రెల యూనిట్ పెంచిన ధరను రూ. 1,75,000 గా ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే డీడీ లు కట్టి ఉన్న 14 వేల మంది అర్హులకు కూడా పెంచిన ధరను వర్తింపజేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. రెండో విడత గొర్రెల
పర్యావరణ ఉల్లంఘనలపైనే అభ్యంతరం ఏపీ వాసి పిటిషన్పై ఎన్జీటీ వ్యాఖ్య హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టుపై పిటిషనర్ సవాలు చేయటం లేదని నేషనల్ గ్రీన్ ట్రిబ్య�
రాజన్న సిరిసిల్ల : రాష్ట్రవ్యాప్త నర్సింగ్ విద్యార్థులకు సీఎం కేసీఆర్ తీపి కబురు అందించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్మించిన నర్సింగ్ కళాశాలను సీఎం ఆదివారం ప్రారంభించారు. అక్కడి కళాశాల �
హైదరాబాద్, జూన్ 2(నమస్తే తెలంగాణ): తిరుమలలోని ఆకాశగంగ ప్రాంతమే హనుమంతుని జన్మస్థలమని టీటీడీ కమిటీ ప్రకటించిన నేపథ్యంలో, అక్కడ శుక్రవారం నుంచి 8వ తేదీ వరకు హనుమజ్జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని టీటీడ�
రాష్ట్రంలో రెండువారాలుగా కేసులు తగ్గుముఖం జ్వరసర్వేతో గ్రామాల్లో పాజిటివిటీ పరార్ పోస్ట్ కొవిడ్ సమస్యలు, బ్లాక్ ఫంగస్పై ప్రత్యేక దృష్టి మొదటిదశలో 7.75 లక్షల మంది సూపర్స్ప్రెడర్స్కు టీకా జిల్లాల�
జనగామ గ్రామస్థుల స్పష్టం గోదావరిఖని, మే 9 : మూడెకరాల భూమి కబ్జా చేశారని మంత్రి కొప్పుల ఈశ్వర్పై ఓ పత్రికలో వచ్చిన కథనం పూర్తిగా అవాస్తవమని పెద్దపల్లి జిల్లా జనగామ గ్రామస్థులు స్పష్టంచేశారు. ఆదివారం గ్రా�