Nizampet Farmers | యూరియా యాప్ను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ మెదక్ జిల్లా నిజాంపేట రైతులు శనివారం ధర్నా చేపట్టారు. సిద్దిపేట-మెదక్ రహదారిపై నిరసనలు తెలిపారు. యాప్ను రద్దు చేయాని.. పాత పద్ధతిలోనే యూరియా సరఫరా చేయా�
Home Guards Transfer | రొటేషన్ పద్ధతిలో బలవంతంగా చేస్తున్న బదిలీలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని హోంగార్డులు వాపోతున్నారు. ఏటా కమిషనరేట్లు, ఉమ్మడి జిల్లాలవారీగా జరుగుతున్న ఈ బదిలీలతో కుటుంబాలు తీవ్ర ఇబ్బందు లు పడు
Hyderabad Metro |టికెట్లు, ప్రకటనల ద్వారా వచ్చిన ఆదాయాన్ని మెట్రో నిర్వహణకు వినియోగించాల్సి ఉంటుందని, అయితే రేవంత్రెడ్డి సర్కార్ ఈ మొత్తాన్ని రుణాలకు చెల్లిస్తామనడంతోనే ఈ ప్రాజెక్టుకు లోన్ ఆగిందని కేంద్ర మంత
KTR | తెలంగాణ ఏర్పాటుకు ఒక ప్రత్యేకత ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణకు పెద్ద చరిత్ర ఉందని.. తరాలు మారినా, స్వరాలు మారిన, వాస్తవాలు మారవని తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చి 12 ఏళ్లు
KTR | పుష్కర తెలంగాణ.. నేడు ముష్కరుల పాలైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆందోళన వ్యక్తంచేశారు. దేశమంతా వదిలించుకున్న దరిద్రపు కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు, విష ప్రచారాలతో ఇక్కడ అధికారంలోకి వ
Dharmapuri Arvind | ప్రధాని మోదీ ఆఫర్ ఇస్తే ఎవరూ కాదనలేరని, తెలంగాణ సీఎం రేవంత్రెడ్డికి మోదీ ఓ చాన్స్ ఇచ్చారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తెలిపారు. శనివారం ఓ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. మో
Manne Krishank | నేను ప్రమాణం చేసి చెబుతున్నా.. ఏ తప్పూ చేయలేదని మన్నె క్రిశాంక్ తెలిపారు. ఉద్యమ కాలంలో పలుమార్లు జైలుకు వెళ్లొచ్చానని గుర్తుచేశారు. రేవంత్ పాలనలో ఓయూలో నీటి కొరతపై ప్రశ్నిస్తే జైలుకు పంపించారని తె�
Manne Krishank | బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ జైలు నుంచి విడుదలయ్యారు. నిర్మల్ జిల్లా కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేయడంతో కాసేపటి క్రితం నుంచి కంది సెంట్రల్ జైలు నుంచి బెయిల్పై బయటకొచ్చారు.
Narsimhulapeta | మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో అధికారులు సమయపాలన పాటించకపోవడంపై ప్రజలు, ప్రజాప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం ఉదయం 11.30 గంటలు దాటినా కా�
రాష్ట్రంలో విద్యుత్తు కొనుగోళ్ల భారం తడిసిమోపెడవుతున్నది. ప్రభుత్వ రంగ విద్యు త్తు ఉత్పత్తి సంస్థ అయిన టీజీ జెన్కో నుంచి విద్యుత్తు కొనుగోళ్లు తగ్గుతున్నాయి. బహిరం గ మార్కెట్ నుంచి కొనుగోళ్లు పెరుగు
Janasena | మున్సిపల్ ఎన్నికల్లో తమకు జనసేనతో పొత్తు అవసరం లేదని తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు చేసిన వ్యాఖ్యలపై జనసేన ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామ్ స్పందించారు. తెలంగాణపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్య�
Janasena - BJP | జనసేన పార్టీతో పొత్తుపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ చీఫ్ రాంచందర్రావు కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో తెలంగాణలో జరగబోయే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించారు. జనసేనతో బీజేపీకి పొత్తు అవసరం �