Grain purchase centres | టేక్మాల్ లోని సహకార సంఘం గోదాం వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడానికి అవసరమైన ఏర్పాట్లను సోమవారం చేశారు. గోదాం పరిసర ప్రాంతాల్లో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించి ప్థలాన్ని చదును చే
Poshana Masam | టేక్మాల్ మండలం ఎల్లుపేట్ సెక్టార్ నల్లకుంట తండా సెంటర్లో పోషణ మాసం నిర్వహించారు. స్థానికంగా లభించే కూరగాయలు, పండ్లు తీసుకోవాలని సూచించారు
Cyber crimes | ప్రస్తుత సమాజంలో సైబర్ క్రైమ్ విపరీతంగా పెరిగిందని, పిల్లలపై వీటి ప్రభావం ఎక్కువగా ఉందని ఏఎస్ఐ క్రిష్ణ చెప్పారు. ప్రతీ ఒక్కరు అప్రమత్తతతో ఉండాలన్నారు.
పిడుగుపాడి ఇద్దరు మృతి చెందిన ఘటన టేక్మాల్ మండలం ధనూరలో బుధవారం చోటు చేసుకున్నది. స్థానికుల కథనం ప్రకారం..బండారు బేత య్య(46), డాకూరి భరత్(16) ధనూర గ్రామ శివారులో గొర్రెలను మేపడానికి వెళ్లారు. సాయంత్రం సమయంల�
టేక్మాల్, నవంబర్ 16: అనుమానాస్పద స్థితిలో తల్లి, ఇద్దరు పిల్లలు చెరువులో శవాలై తేలారు. కుటుంబ కలహాలే ఇందుకు కారణమని తెలుస్తున్నది. ఈ ఘటన మెదక్ జిల్లా టేక్మాల్ మండలంలోని దాదాయిపల్లిలో మంగళవారం జరిగింది