పిడుగుపాడి ఇద్దరు మృతి చెందిన ఘటన టేక్మాల్ మండలం ధనూరలో బుధవారం చోటు చేసుకున్నది. స్థానికుల కథనం ప్రకారం..బండారు బేత య్య(46), డాకూరి భరత్(16) ధనూర గ్రామ శివారులో గొర్రెలను మేపడానికి వెళ్లారు. సాయంత్రం సమయంల�
టేక్మాల్, నవంబర్ 16: అనుమానాస్పద స్థితిలో తల్లి, ఇద్దరు పిల్లలు చెరువులో శవాలై తేలారు. కుటుంబ కలహాలే ఇందుకు కారణమని తెలుస్తున్నది. ఈ ఘటన మెదక్ జిల్లా టేక్మాల్ మండలంలోని దాదాయిపల్లిలో మంగళవారం జరిగింది