ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ ముగిసిన తర్వాత ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్ కోసం విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత జట్టు సుమారు మూడు నెలల పాటు ఇంగ్లాండ్లోనే ఉండనుంది. ఈ జట్టుతో పాటే హెడ్కోచ్ �
సూపర్ ఫామ్లో ఉన్న పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపేరిట ఉన్న పలు రికార్డులను ఇప్పటికే బ్రేక్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా అజామ్ మరో రికార్డును నెలకొల్పాడు.
టీమిండియా సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ మరో ఘనతను దక్కించుకున్నాడు.మార్చి నెలకుగాను ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద మంత్గా నిలిచాడు. ఈ ఏడాది జనవరి నుంచి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులను ప్రకటిస
దుబాయ్: టీమ్ఇండియా కెప్టెన్, పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనత సాధించాడు. ఇంగ్లాండ్తో టీ20 సిరీస్లో కోహ్లీ ఒకప్పటి బ్యాటింగ్ స్టైల్ను గుర్తుచేశాడు. వరుసగా రెండు టీ20ల్లోనూ అర్ధశతకాలతో చెల
అహ్మదాబాద్: ఇంగ్లాండ్ నిర్దేశించిన 165 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయింది. టీమ్ఇండియా ఓపెనర్ కేఎల్ రాహుల్(0)..శామ్ కరన్ వేసిన తొలి ఓవర్ ఆఖరి బంతికి వికెట్ కీపర్ బట్లర్�