ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(WTC) ఫైనల్తో పాటు ఇంగ్లాండ్తో ఐదు టెస్టుల సిరీస్ కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) పక్కా ప్రణాళిక సిద్ధం చేసింది. ఇంగ్లాండ్ పర్యటన కోసం ఆటగాళ్లు,
భారతదేశం కరోనా వైరస్ మహమ్మారితో పోరాడుతోంది. కరోనాపై పోరులో కొవిడ్ బాధితులను ఆదుకునేందుకు చాలా మంది ముందుకొస్తున్నారు. భారత క్రికెటర్లు తమవంతు సాయాన్ని చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రాణవా�
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో పలు రాష్ట్రాలు ప్రయాణికుల విషయంలో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి. కొవిడ్ ఉద్ధృతి తీవ్రస్థాయిలో ఉన్న రాష్ట్రాలు ఇప్పటికే లాక్డౌన్ విధించాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే స�
న్యూఢిల్లీ: టీమ్ఇండియా మాజీ పేసర్ ఆర్పీ సింగ్ తండ్రి శివప్రసాద్ సింగ్ కరోనా వైరస్తో పోరాడుతూ బుధవారం కన్నుమూశారు. తన తండ్రి మృతిచెందిన విషయాన్ని ఆర్పీ సింగ్ ట్విటర్లో వెల్లడించారు. ‘నా తండ్రి శ
పరిమిత ఓవర్ల సిరీస్ కోసం వచ్చే జూలైలో భారత క్రికెట్ జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది.ఈ సిరీస్ కోసం భారత్ క్రికెట్ జట్టు జూలై 5న శ్రీలంకకు చేరుకుంటుంది. తప్పనిసరి క్వారంటైన్ పూర్తైన తర్వాత వన్డే స�
ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ ముగిసిన తర్వాత ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్ కోసం విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత జట్టు సుమారు మూడు నెలల పాటు ఇంగ్లాండ్లోనే ఉండనుంది. ఈ జట్టుతో పాటే హెడ్కోచ్ �
సూపర్ ఫామ్లో ఉన్న పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపేరిట ఉన్న పలు రికార్డులను ఇప్పటికే బ్రేక్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా అజామ్ మరో రికార్డును నెలకొల్పాడు.
టీమిండియా సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ మరో ఘనతను దక్కించుకున్నాడు.మార్చి నెలకుగాను ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద మంత్గా నిలిచాడు. ఈ ఏడాది జనవరి నుంచి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులను ప్రకటిస
దుబాయ్: టీమ్ఇండియా కెప్టెన్, పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనత సాధించాడు. ఇంగ్లాండ్తో టీ20 సిరీస్లో కోహ్లీ ఒకప్పటి బ్యాటింగ్ స్టైల్ను గుర్తుచేశాడు. వరుసగా రెండు టీ20ల్లోనూ అర్ధశతకాలతో చెల
అహ్మదాబాద్: ఇంగ్లాండ్ నిర్దేశించిన 165 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయింది. టీమ్ఇండియా ఓపెనర్ కేఎల్ రాహుల్(0)..శామ్ కరన్ వేసిన తొలి ఓవర్ ఆఖరి బంతికి వికెట్ కీపర్ బట్లర్�