Chandrababu | స్కిల్ డెవలప్ మెంట్ స్కీం కుంభకోణం కేసులో అరెస్టయిన టీడీపీ అధినేత చంద్రబాబు జ్యుడిషియల్ రిమాండ్ ను అక్టోబర్ ఐదో తేదీ వరకూ పొడిగిస్తున్నట్లు విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి హిమబిందు ఆదేశాలు ఇచ్చ�
Chandra Babu | స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తొలి రోజు సీఐడీ విచారణ ముగిసింది. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు కాన్ఫరెన్స్ హాల్లోనే అధికారులు విచారణ చేపట్టారు. సీఐడీ డీఎస్పీ ధన�
అమరావతి : ప్రధాని నరేంద్ర మోదీ భద్రత విషయం ఆందోళన కల్గిస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ప్రధాని భద్రతను జాతీయ భద్రతగా పరిగణించాలని ఆయన సూచించారు. శనివారం కుప్పంలో పర్యటిస్తున్న చంద్రబాబు ట్వీట�
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులను బట్టి పొత్తులుంటాయని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరం బట్టి ఇరుపక్షాల సమ్మతం మేరకు పొత్తులు జరుగుతాయని పేర్కొన్నారు. తన రెండో రోజు కు�
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ టీడీపీ నాయకులను, కార్యకర్తలను ఇబ్బంది పెడితే 20 రెట్లు బదులు తీర్చుకుంటామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా కుప్పం నియోజకవ�
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్న సమాచారం తమకు ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఒకవేళ ముందస్తు ఎన్నికలు వస్తే ఎదుర్కొనడానికి సిద్�
అమరావతి : ప్రభుత్వ అసమర్థత, తప్పిదాల కారణంగా ఆంధ్రప్రదేశ్ వరదల్లో 62 మంది చనిపోయారని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఈ మరణాలకు కారణమైన జగన్ ముఖ్యమంత్రి హోదా నుంచి వెంటనే తప్పుకోవాల�