అమరావతి: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. పేదలకు, రైతుల కోసం ఎలాంటి ప్రయోజనాలు అందిస్తామనే విషయం ప్రస్తావించ�
అమరావతి: జగన్ ప్రభుత్వ ప్రచార ఆర్భాటమే తప్ప.. ప్రజల్ని ఉద్దరించే పనులు ఏమాత్రమూ లేవని చెప్పడానికి కృష్ణా జిల్లా పెడనలో అప్పుల బాధతో కుటుంబ ఆత్మహత్యే నిదర్శనం అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చె
అమరావతి : గుడివాడ కేసినో వ్యవహారంపై మంత్రి కొడాలి నాని మరోసారి స్పందించారు. ‘గుడివాడ కేసినో నిర్వహించామని టీడీపీ చీర్ బాయ్స్ అల్లరి అల్లరి చేశారని… మూడు రోజులు గుడివాడలో నిర్వహించిన కేసినోకు ఐదు వందల �
అమరావతి : వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామ టీడీపీ అధ్యక్షుడు తోట చంద్రయ్య హత్య చాలా దురదృష్టకరం. ఆ హత్యకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ప్రభుత్వ విప్, మాచర్ల వైయస్ఆర్ కాంగ్రెస్ పా�
అమరావతి : “నీ తండ్రి విగ్రహాలు తప్ప రాష్ట్రంలో మహానుభావుల విగ్రహాలు ఉండకూడదా.?”అని ఏపీ సీఎం జగన్ పై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. మారణాయుధాలతో ప్రజల్ని భయపెట�
అమరావతి : ఏపీలో తెలుగుదేశం బతికి బట్టకట్టాలంటే ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు చురుకుగా రాజకీయాల్లో కి రావాల్సిందేనని మంత్రి బాలినేని శ్రీనివాస్రెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. తన స్వార్థం �
అమరావతి : గ్రామ పంచాయతీల నిధుల మళ్లింపుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఏపీ సీఎం వైఎస్ జగన్కు టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్ లేఖ రాశారు. మళ్లించిన రూ.1,309 కోట్లను వెంటనే పంచాయతీ ఖాతాల్లో జమ చేయాలని �
అమరావతి : టీడీపీకి వరుస ఓటమి పరంపరలు కొనసాగుతున్నాయి. కంచుకోటగా ఉన్న కుప్పం తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడికి కోలుకోని ఎదురుదెబ్బ తగిలింది. నియోజకవర్గం లోనూ ఇప్పటికే జడ్పీటీసీ, ఎంపీటీసీలు, సర్పంచ్ల�
అమరావతి : రాష్ట్రంలో జరిగిన 12 మున్సిపాల్టీలు, ఒక కార్పారేషన్కు జరిగిన ఎన్నికల్లో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కేవలం రెండు మున్సిపాల్టీలను దక్కించుకుని కనీస గౌరవాన్ని దక్కించుకుంది. మిగత 11 చోట్ల అధికార వ
chandrababu naidu comments YSRCP govt | ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దింపి.. రాష్ట్రానికి రిపేర్ చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. బుధవారం
అమరావతి ,జూన్ 19: టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్ ఇంటికి పరిమితమై జూమ్తో టైంపాస్ చేస్తున్నారని మంత్రి కొడాలి నాని అన్నారు. రైతులకు చంద్రబాబు పెట్టిన రూ. 4 వేల కోట్లు బకాయిలు చెల్లించామని తె�