అమరావతి,జూన్ 8: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి విమర్శించారు. ట్విట్టర్ వేదికగా విజయసాయిరెడ్డి చంద్రబాబును దుయ్యబట్టారు. ‘పంచాయతీ ఎన్నికల్లో ఘోర పరాజయం �
అమరావతి: ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేశ్పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా విమర్శలు చేశాడు. ‘పప్పూ… నిన్ను చూస్తే జాలేస్తోంది! మీ నాన్న దత్తపుత్రుడిని నమ్మాడు…గరుడ �
అమరావతి: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘కరోనా రెండో వేవ్ ను అడ్డుకునేందుకు ప్రభుత్వం శక్తినంతా కూడగట్టుకుని వ్యాధిపై యుద్ధం చే�
చంద్రబాబు దిగ్భాంతి | విశాఖ మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నాయకుడు సబ్బం హరి మృతి పట్ల మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
కేసీఆర్ త్వరగా కోలుకోవాలి | కరోనా బారినపడిన తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు.
పోలింగ్ను రద్దు చేయాలి | తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక పోలింగ్ను వెంటనే రద్దు చేయాలని టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయకుడు ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు.
తెలుగుదేశం శాసనసభాపక్షం టీఆర్ఎస్ఎల్పీలో విలీనం స్పీకర్కు లేఖ ఇచ్చిన ఇద్దరు ఎమ్మెల్యేలు.. బులెటిన్ విడుదల సీఎంను కలిసి గులాబీ కండువాలు కప్పుకున్న సండ్ర, మెచ్చా ప్రజాభీష్టం మేరకే గులాబీ గూటికి చేరామ
జ్యోతుల నెహ్రూ రాజీనామా | టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆ పార్టీ ఏపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ షాకిచ్చారు. పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తూ చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని విభేదిస్తూ తన ఉపాధ్యక్ష
అమరావతి : ఏపీలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఇవాళ సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. రాష్ట్రంలో 12 నగరపాలక, 75 పురపాలక, నగర పంచాయతీల్లో 2,215 డివిజన్లు, వార్డులకు వివిధ పార్టీల నుంచి 7,552 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఈ నెల 3�
అమరావతి : ప్రభుత్వ యంత్రాంగాన్ని వైసీపీ రాజకీయంగా వాడుకుంటోందని టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆక్షేపించారు. మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ కార్యక్రమాలకు రావాలని మెప్మా అధికారి లలితకుమారి