కాబూల్: ఆఫ్ఘనిస్థాన్ను మరోసారి తమ ఆధీనంలోకి తెచ్చుకున్న తాలిబన్ల దురాగతాలు క్రమంగా బయటపడుతున్నాయి. ఆ దేశ జాతీయ జూనియర్ వాలీబాల్ క్రీడాకారిణి మహజాబిన్ హకిమి తల నరికి ఆమెను దారుణంగా చంపినట్లు ఆ టీమ్�
కాబూల్ : ఆప్ఘనిస్ధాన్లోని మసీదుపై దాడి ఘటనలో 100 మంది మరణించారు. కుందుజ్లోని మసీదుపై శుక్రవారం ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. దాడి జరిగిన సమయంలో మసీదులో వందల మం
కాబూల్: ఆఫ్ఘనిస్థాన్ను మరోసారి తమ ఆధీనంలోకి తెచ్చుకుని తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తాలిబన్ల లక్ష్యంగా జలాలాబాద్లో వరుసగా రెండో రోజు కూడా పేలుళ్లు జరిగాయి. కాబూల్కు 80 మైళ్ల దూరంలోని నంగర్�
కాబూల్: ఆఫ్ఘనిస్థాన్ను మరోసారి తమ ఆధీనంలోకి తీసుకున్న తాలిబన్లు మహిళలపై వివక్షను కొనసాగిస్తున్నారు. వారి హక్కులను హరిస్తున్నారు. తాజాగా మహిళా మంత్రిత్వ శాఖలో పని చేసే నలుగురు మహిళా ఉద్యోగులను కాబూల్
Afghan Police | తాలిబన్ల పిలుపుతో ఆఫ్ఘన్ పోలీసులు మళ్లీ విధుల్లో చేరారు. ఆగస్టు నెలలో తాలిబన్లు ఆఫ్ఘన్ను స్వాధీనం చేసుకున్న తర్వాత పోలీసులు భయపడి తమ విధులకు దూరంగా ఉన్న విషయం విదితమే. తాలిబన్ క�
న్యూఢిల్లీ : ఆప్ఘనిస్థాన్లో తాలిబన్ల నూతన సర్కార్ ఏర్పాటు వేడుకలకు హాజరుకాబోమని రష్యా స్పష్టం చేసింది. రాయబారస్థాయి అధికారులు ఆప్ఘన్లో తాలిబన్ ప్రభుత్వ ప్రారంభ వేడుకలకు హాజరవుతార�
అఫ్గానిస్థాన్ నుంచి అమెరికా దళాలు వెళ్ళిన తర్వాత తమ శాసనానికి ఎదురులేదని తాలిబన్లు భావించి ఉండవచ్చు. కానీ వారి పాలనకు అసలు సవాలు ఇప్పుడే ఎదురవుతున్నది. గత రెండు రోజులుగా మహిళలు హక్కుల కోసం ప్రదర్శనలు స
కాబూల్: ఆఫ్ఘనిస్థాన్లో కొత్త ప్రభుత్వాన్ని ప్రకటించిన తాలిబన్లు తాజాగా కాబూల్లోని నార్వే రాయబార కార్యాలయాన్ని ఆక్రమించారు. అక్కడున్న మద్యం సీసాలు, పుస్తకాలను ధ్వంసం చేశారు. ఇరాన్లోని నార్వే రాయబా�
Afghanistan | ఆఫ్ఘన్లో తాలిబన్ల పాలనపై ఫరూక్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు | ఆఫ్ఘన్ను ఆక్రమించిన అనంతరం నిన్న తాలిబన్లు కొత్త తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జమ్మూ కశ్మీర్ మాజ�
ఐరాస ఉగ్రవాద జాబితాలోని వ్యక్తికి అఫ్గాన్ ప్రధాని పదవి ఉప ప్రధానులుగా బరాదర్, మవ్లావీ అబ్దుల్ సలామ్ తాత్కాలిక ప్రభుత్వాన్ని ప్రకటించిన తాలిబన్ నేతలు కాబూల్లోని పాక్ ఎంబసీ ఎదుట అఫ్గాన్ల నిరసనలు
లోయలో యుద్ధం ముగిసింది పంజ్షీర్ ప్రజలు మా సోదరులు వ్యతిరేకులను ఇప్పటికీ క్షమిస్తాం తాలిబన్ నేత జబియుల్లా ప్రకటన తజికిస్థాన్కు సలేహ్, మసూద్ పరార్ దేశవ్యాప్త తిరుగుబాటుకు అహ్మద్ మసూద్ పిలుపు క�
Pak Shock in Panjshir | తాలిబన్లకు మద్ధతుగా పంజ్షీర్లో బరిలోకి దిగిన పాక్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 22 మంది పాక్ సైనికులు మృత్యువాత పడ్డారు.
ISI: ఆఫ్ఘనిస్థాన్లో తమ యుద్ధం ముగిసిందని, అతి త్వరలో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని తాలిబన్లు ప్రకటించారు. అయితే, ప్రభుత్వ ఏర్పాటులో తాలిబన్లు పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ