రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే నెల నుంచి ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ ప్రారంభం కానున్నది. ఇప్పటికే టీచర్లకు ట్యాబ్ల పంపిణీ పూర్తయింది. ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ టెండర్ల ప్�
ప్రభుత్వ పాఠశాలలను మన ఊరు-మనబడి కార్యక్రమం ద్వారా కార్పొరేట్కు దీటుగా సకల సౌకర్యాలతో తీర్చిదిద్దుతున్న తెలంగాణ ప్రభుత్వం తాజాగా పాఠశాలల సమగ్ర సమాచారాన్ని పక్కాగా నమోదు చేసేందుకు చర్యలు చేపట్టింది.
సర్కారు పాఠశాలలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. ఓ వైపు ‘మనఊరు-మనబడి’ కార్యక్రమంతో సకల సౌకర్యాలు కల్పిస్తూనే, మరోవైపు పాఠశాలకు సంబంధించిన సమాచారాన్ని పొందుపర్చేలా ప్రభుత్వ ప్రా�
తెలంగాణ ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేసింది. ఇందులో భాగంగా మన ఊరు-మన బడి, మన బస్తీ-మన బడి కార్యక్రమంలో భాగంగా కార్పొరేట్ స్థాయి వసతులు కల్పించింది. దీనికి తోడు విద్యార్థులు టిప్"ట్యాబ్'గా చదువుక�
భారత రాష్ట్ర సమితి మహారాష్ట్రలో చేపట్టిన తొలిరోజు శిక్షణ విజయవంతమైంది. రాష్ట్రంలోని 288 అసెంబ్లీ నియోజకవర్గాల కన్వీనర్లు, సమన్వయకర్తలు, మహిళా కన్వీనర్లకు రెండు రోజులపాటు నిర్వహించే శిక్షణా శిబిరాలను బీ�
కార్పొరేట్కు దీటుగా రాష్ట్ర ప్రభుత్వం సర్కారు బడులను బలోపేతం చేస్తున్నది. మన ఊరు - మన బడిలో భాగంగా అన్ని వసతులు కల్పిస్తున్నది. విద్యార్థులను చదువుతోపాటు ఆట పాటల్లోనూ ఉత్తమంగా తీర్చిదిద్దుతున్నది. ఇక బ
రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ మంగళవారం సిరిసిల్ల నియోజకవర్గంలో ఉత్సాహంగా పర్యటించారు. విద్యార్థుల సాంకేతిక చదువులకు చేయూతనిస్తూ.. పేదలకు భరోసానిస్తూ ముందుకు సాగారు. ముందుగా మోహినికుంటలో
గిఫ్ట్ ఏ స్మైల్లో బైజూస్ పవర్డ్ ట్యాబెట్లు పంపిణీ చేస్తా సిరిసిల్ల జిల్లాలోని ఇంటర్ విద్యార్థులకు బహుమతి పోటీ పరీక్షలకు ఉపయోగపడుతుందని ఆశాభావం తన పుట్టినరోజు సందర్భంగా కేటీఆర్ ట్వీట్ హైదరాబాద