Ind vs Aus | ఆస్ట్రేలియాతో జరుగుతున్న వార్మప్ మ్యాచ్లో టీమిండియా ధాటిగా ఆడుతోంది. 153 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన భారత్కు ఓపెనర్లు కేఎల్ రాహుల్ (39), రోహిత్ శర్మ (53 నాటౌట్)
Ind vs Aus | ప్రధాన బ్యాట్స్మెన్ అందరూ వచ్చిన వాళ్లు వచ్చినట్లే పెవిలియన్ చేరడంతో కష్టాల్లో పడిన ఆస్ట్రేలియా జట్టును స్టీవ్ స్మిత్ (57), గ్లెన్ మ్యాక్స్వెల్ (37), మార్కస్ స్టొయినిస్ (45) ఆదుకున్నారు.
Dhoni Teaching Pant | ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య జరుగుతున్న వార్మప్ మ్యాచ్లో ఒక దృశ్యం అందరినీ ఆకర్షించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆసీస్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది.
Ind vs Aus Warmup Match | ఆస్ట్రేలియాతో జరుగుతున్న వార్మప్ మ్యాచ్లో ఆసీస్ జట్టు మరో వికెట్ కోల్పోయింది. 11 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఆసీస్ జట్టును
దుబాయ్: టీ20 వరల్డ్కప్లో భాగంగా ఇవాళ ఇండియాతో జరుగుతున్న వార్మప్ మ్యాచ్లో ఆస్ట్రేలియా త్వరత్వరగా మూడు వికెట్లు కోల్పోయింది. స్పిన్నర్లు అశ్విన్, జడేజాలు ఆ వికెట్లు తీశారు. వరుసగా రెండ�
హైదరాబాద్: ఇండియా వర్సెస్ పాకిస్థాన్ అంటేనే అదో టెన్షన్. ఇక టీ20 వరల్డ్కప్లో ఆ రెండు జట్లు తలపడితే ఉత్కంఠమే. సోషల్ మీడియా జోరుగా సాగుతున్న ఈ రోజుల్లో ఆ వత్తిడిని తట్టుకోవడం కూడా కష్టమ�
బ్యాటింగ్ ఆర్డర్పై దృష్టి టీ20 ప్రపంచకప్ 2016 టీ20 ప్రపంచకప్ నుంచి భారత్ మొత్తం 72 మ్యాచ్లాడితే 45 మ్యాచ్ల్లో విజయాలు సాధించింది. ప్రతిష్ఠాత్మక టీ20 టోర్నీకి భారత్ పక్కా ప్రణాళికతో సిద్దమవుతున్నది. ఐపీఎ
ఒమన్ పై బంగ్లాదేశ్ ఘన విజయం ఆల్ అమెరాత్: టీ20 ప్రపంచకప్లో బంగ్లాదేశ్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. తమ తొలి మ్యాచ్లో స్కాట్లాండ్ చేతిలో అనూహ్య పరాజయం పాలైన బంగ్లా..మలి మ్యాచ్లో జూలు విదిల్చింది. మంగళవ�
టీ20 ప్రపంచ కప్లో భాగంగా అరుదైన దృశ్యాలు కనిపిస్తున్నాయి. సోమవారం జరిగిన భారత్- ఇంగ్లండ్ వామప్ మ్యాచ్ సమయంలో భారత జట్టు మెంటార్ మహేంద్రసింగ్ ధోనీ, వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ ఒకరికొకరు ఎదు�
Kapil Dev on Hardin Pandya Bowling | టీ20 ప్రపంచకప్ టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా బరిలో దిగుతున్న టీమిండియాను స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ సమస్య ఇబ్బంది పెడుతోంది.
T20 world cup | ఇద్దరు లెజెండ్స్ కలిసిన వేళ అంటూ టీమిండియా మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ ( M.S. Dhoni ), వెస్టిండీస్ ఓపెనర్ క్రిస్ గేల్ ( chris gayle )మాట్లాడుకుంటున్న ఫొటోను షేర్ చేసింది బీసీసీఐ. ఈ ఫొటో ఇప్పుడు వైరల్ అయింది. సోమవ
దుబాయ్: టీ20 వరల్డ్కప్( T20 World Cup )లో ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్కు టైమ్ దగ్గర పడుతోంది. మరో నాలుగు రోజుల్లో ఈ దాయాదులు బిగ్ ఫైట్లో తలపడనున్నారు. ఏ వరల్డ్కప్లో అయినా ఈ ఇద్దరి మధ్య మ్యాచ్ అంట�
T20 World Cup | టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టు పెద్దగా సిద్ధమవ్వాల్సిన అవసరం లేదని టీమిండియా కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కొన్నిరోజుల క్రితం వరకూ ఆటగాళ్లంతా ఐపీఎల్ ఆడారని,
దుబాయ్: ఇద్దరు లెజెండ్స్ కలిసిన వేళ అంటూ టీమిండియా మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ, వెస్టిండీస్ ఓపెనర్ క్రిస్ గేల్ మాట్లాడుకుంటున్న ఫొటోను షేర్ చేసింది బీసీసీఐ. ఈ ఫొటో ఇప్పుడు వైరల్ అయింది. టీ20 వరల్డ్�